Monday, March 28, 2011

అసలు ఏకడ పోయారు మన ప్రజాస్వామ్య వాదులు...

అసలు ఏకడ పోయారు మన ప్రజాస్వామ్య వాదులు...
ఒక సామాన్య పౌరుడు ఒక MLA తల మీద అలా చెయ్యి వేసాడో లేదో అది కూడా 4 కోట్ల ప్రజలకు వ్యతిరేకంగా మాట్లాడినపుడు అది కూడా అస్సేమ్లీ వెలుపల జరిగిన సంఘటనకు మన ప్రజాస్వామ్యానికే మచ్చ, కళంకం, బ్లాకు డే, రెడ్ డే అన్న మన ప్రజాస్వామ్య సోదరులు, అసెంబ్లీ లోపల ఒక భాద్యత గల హోదాలో మంత్రి పదవిలో ఉంది, ఒక మాజీ MP అయి ఉంది, తోటి MLA లని గల్ల పడితే, వాళ్ళ మీద దౌర్జన్యం గా దాడి కి దిగితే...
ఆ మంత్రికి సారి మంత్రుల వత్తాసు... ముఖ్యమంత్రే స్వయంగా క్షమాపణలు.... ఎక్కడ పోయారూ ఈ ప్రజాస్వామ్య వాదులు.... మీ కళ్ళకు ఇది ఏమి కనపడుతలేదా లేక, కళ్ళు దొబ్బాయా?? లేక మైండ్ దొబ్బిందా.. ఓ స్వయం ప్రకటిత మేధావుల్లరా, ఏమైందిరా మీకు... నోరు మెదపటం లేదు... కావాలని మెదపటం లేదా లేక ఇక్కడ కూడా ప్రాంతీయ భేదమా... ఇది కాదా వివక్ష... ?? ఇది కాదా ప్రజాస్వామ్యానికి బ్లాకు డే.. ఇది కాదా ప్రజాస్వామ్యాని మచ్చ... ఓ పత్రిక సంపాదకుల్లరా, ఓ టీవీ వాఖ్యతాల్లారా ... ఇపుడు పెట్టరా డిస్కషన్లు .. ఇపుడు ఉండవా ఫ్లాష్ న్యూషు లు.. చెపిందే చెపి రేపెఅట్ చేయారా మీ చాన్నెల్ల రేటింగు పెంచుకోరా ఇపుడు.. ....?? ఏ ... మీకు కూడా ఇక్కడ ప్రాంతీయ వివక్షేనా... దీనిని వివక్ష అనరా... ??

అసెంబ్లీ బయట JP పై గట్టిగా గద్ధరిస్తేనే వారం రోజులపాటు మా MLA లను అసెంబ్లీ నుండి బహిష్కరించారు కదా.. మరి అసెంబ్లీ లోపల జరిగిన ఈ సంఘటనకు ఎన్ని రోజులు బహిష్కరించాలి...??
డిస్కషన్లు పెట్టండి TV చాన్నేల్లలో ... ఏకడ పొయరూ ఆ మేథావులు...

ఇట్లు,
మీ దీపం,

No comments: