Sunday, October 30, 2011

ఆరోపణలు చేస్తున్నది ఎవరు?

ఆరోపణలు చేస్తున్నది ఎవరు?

తెలుగుదేశం నాయకులు (అనగా తెలంగాణ వ్యతిరేకులు)

ఆరోపణలు చేస్తున్నది ఎవరి మీద?

తెలంగాణా ఉద్యమ నాయకత్వం మీద

తెలంగాణవాదిగా నేనేం చెయ్యాలె?

ఉద్యమ నాయకత్వాన్ని నమ్మాలె

ఎందుకు నమ్మాలె?

గుడ్డిగ నమ్మొద్దు. నిజాలు తెలుసుకొవాలె.

పోలవరం టెండర్లు SEW Infrastructure కంపెనీకి ఇచ్చినందుకు ఉద్యమాన్ని ఆపేసిన్రట కదా?

SEW Infrastructure అనే కంపెనీ ఎవరిదో ఒకసారి తెలుసుకోవాలె.

ఆ కంపెనీ గురించి నాకెట్ల తెలుస్తది.

ఏం లేదు. గీడికి పోయి చూడాలె

http://sewinfrastructure.com/aboutsew/aboutus/

సదువుడు అయిపొయినంక...

ఒక సారి చంద్రబాబు నుండి జగన్ దాకా ఉన్న రెండు కళ్ల బటాచోర్ లను గమనించాలె

లగడపాటి నుండి రాయపాటి దాక ఉన్న బలిసిన కాంట్రాక్టర్ల కుట్రలను కనిపెట్టాలె

దానం నాగేందర్ నుండి దేవేందర్ గౌడ్ దాకా ఉన్న తెలంగాణ ద్రోహుల చరిత్ర చూడాలె

గత పదేళ్లలో కాంగ్రెస్ నుండి మొదలుకొని సి.పి.ఐ, బీజేపీ, ప్రజారాజ్యం, తెలుగు దేశం, సి.పి.ఐ (ఎం.ఎల్ - న్యూ డెమోక్రసీ) వరకు అన్ని రాజకీయ పార్టీలు తెలంగాణకు జై కొట్టడానికి కారకులెవరో గుర్తుకు తెచ్చుకోవాలె

తెలంగాణను జాతీయ పార్టీలన్నీ గుర్తించి, పార్లమెంటులో బలపరచడానికి వెనుక ఎవరి కృషి ఉందో తెలుసుకోవాలె

సీమాంధ్ర పాలక వర్గాల కుట్రలను కాచుకుంటూ, వారి డబ్బు సంచుల నుండి ఉద్యమాన్ని ఎప్పటికప్పుడు కాపాడుకుంటూ వస్తున్నది ఎవరో తెలుసుకోవాలె.

మన ప్రాంత నాయకులే, ప్రజా సంఘాల ముసుగు దొంగలే నిత్యం పోట్లు పొడుస్తున్నా మడమ తిప్పకుండా ఉద్యమపధంలో సాగుతున్నదెవరో అర్థం చేసుకోవాలె.

త్యాగానికి సరికొత్త అర్థం చెబుతూ కేంద్ర మంత్రి పదవుల నుండి ఎమ్మెల్యే పదవుల వరకూ ఉద్యమం కొరకు గడ్డి పోచల్లా విసెరేసిన పార్టీ ఏదో గమనంలో ఉంచుకోవాలె.

శరద్ పవార్ నుండి మొదలు కొని శరద్ యాదవ్ వరకూ, వీపీ సింగ్ నుండి మొదలు కొని ఐ.కె. గుజ్రాల్ వరకూ ఎందుకు జై తెలంగాణ అన్నారో చదవాలె.

పొరపాట్లు జరిగి ఉండవచ్చు.

కాదనట్లేదు.

వ్యూహాలు కొన్ని విఫలం కావొచ్చు,

కానీ నిజమైన తెలంగాణ నాయకుడెవరో

ఇంకా అర్థం చేసుకోలేని స్థితిలో ఉన్నామా?

శత్రువు దొంగ దాడి చేస్తున్నప్పుడు

అందరం ఒక్కటై,

నాయకత్వాన్ని కాపాడుకోవాలనే

కనీస జ్ఞానం లేని వారమైపోయామా?

Jai Telangana!

As a Telanganite:

As a Telanganite:

· I will not lose my cool when someone talks negatively about Telangana Movement.

· I will not get agitated by anti-Telangana "news" in the regional and national media.

· I will not respond to foolish questions on why Telangana is needed.

· I will not condemn my leadership on frivolous issues. This will only dilute our cause.

· I will not get swayed by anti-Telangana propaganda.

· I will not unnecessarily denounce my leadership in public.

· I will not lose heart when any of the agitations fail to attain Telangana. I understand that an agitation is only a battle. The war is won after many battles.

· I will stand by the current Telangana leaders as long as they fight for Telangana.

· I will strive to unite all Telangana forces to strengthen our movement.

· I understand that Telangana is a just demand based on sound logic and facts.

· I will approach my leadership and provide constructive feedback.

· I will rise above caste and religion for Telangana.

As a Telanganite:

· I understand that Telangana is one of the greatest people’s movements in world history. And our opponents can’t buy each of us.

· I understand that no force on earth can stop an idea whose time has come.


And most importantly...

Telangana is an idea whose time has come

I understand that no single party or leader is entirely responsible for achieving Telangana.

I am responsible for achieving Telangana, because…

I am the movement!


Sujai Karampuri

Monday, October 24, 2011

NOV, 1st- BLACK DAY IN TG




request too all telanganites to use any of these pics as ur display pics atleast on Nov, 1st as every telanganite decided to to treat it as a black day.
JAI TELANGANA..







Monday, October 10, 2011

Your Post in Haste “A taste of Telangana” on Tehelka’s Inside-Out Column

Dear Executive Editor Vijay Simha Ji,

Namaskar.

Forgive me if I wrongly addressed you as the Executive Editor at Tehelka because of the confusing situation. Tehelka identifies Sankarshan Thakur as the Executive Editor (http://www.tehelka.com/commoncode/tehelka_column/teamtehelka/dateam.htm) while you are identified as the Executive Editor at Tehelka in your column -Vijay Simha is Executive Editor, Tehelka.com. (http://www.tehelka.com/story_main50.asp?filename=Ws280911dignity.asp). I shall leave it to Tehelka to decide who exactly is the Executive Editor at this moment in time.

I have just read your column, "Vijay Simha's Inside Column", on Tehelka web magazine, published on October 4, 2011. This particular column was titled "A taste of Telangana". I take it granted that you personally penned or "authored" the article since it is your column. I was seriously disappointed by the contents of the article, specifically, the asserted "facts". Your opinion can be your own but facts cannot be your own facts. Of course, you hardly provided any data (facts) to substantiate whatever point(s) you were trying to make. And that's another of my disappointments. What exactly was the point(s) you were attempting to make? Either on Telangana or on State Reorganizations in India! On the whole, the article muddled the reputation of both, you - as a seasoned and experienced Journalist of stature in India, as well as that of Tehelka as a premier journalistic publication of substance. I am sorry to state so and request you to forgive me for pointing out the infarction and the pain it might have caused you.

I am just following the illuminating path that Tehelka has blazed: " But most importantly, it (Tehelka) has brought back into hard focus the two most crucial pillars of a free press: public interest and the appetite to question." And I am bringing this issue as a public interest issue and I have the appetite to question untruths and propaganda in which you seem to have indulged in your "Inside Out" article of October 4, 2011, which might be more aptly re-titled "A Post in Haste". At least, I feel that way.

I am going to take your post Inside Out to expose the dangerous underbelly and the rotten gut! The reasons for my doing this are the same reasons for which Tehelka claims to exist! And in Tehelka's own words: "One of the most important keys to a free and just society is the existence of a strong and independent media. A media that acts as our conscience and brings news and perspective to us on issues of national interest. A media that acts without fear or favour. Today, perhaps more than any other media group in India, Tehelka has come to stand for these values."

First thing first. If we must "we must strike him (politician) off the trust list" because he (politician) said he went to Gandhi Ji for clarity then should we also strike Vijay Simha and Tehelka off the Trust List because they both claim even taller virtues"?

And if you "strike him (KCR) off the trust list" do you also strike Gandhi Ji off the Trust List because he also was the REAL Indian politician (not the fake kind of today's India) who didn't have a plan for India when he took up the Cause of Independence for India? In fact, Gandhi Ji and the Indian National Congress (INC), a political party, weren't even sure of what they wanted in the beginning. They started off with a demand for "Home Rule" and not for outright Independence but later matured into a Movement for Total Independence for India. At least, we Telanganites and the political party and the politician in question have been consistent in demanding statehood for Telangana by De-Merging Telangana from Andhra.

And then you accuse and indict both the party and the politician (in effect, all Telanganites) of having no clue why they want Telangana State for: " ...still doesn’t have a plan for Telangana. All that he and his colleagues say is that they won’t rest until Telangana is created. They have no clue after that. This is dangerous."

No kidding? Well then, the very idea and the Movement for India's Independence also must be considered very dangerous because there was NO PLAN then either. And the same applies just about to all Nations that have taken birth - from the US to all other ones formed since then. And the same standard must apply to ALL the States that have been formed since India's independence. What was the PLAN for Andhra when it was demanded and then created? In fact, Andhra State did not even have a Capital city planned then. The whole State operated out of tents after having been kicked out of Madras city. In fact, Andhra State had a deficit budget of FIVE CRORES in 1953. That was a princely sum then. Guess what? Even now, the current State of AP has NO PLAN except to auction off public lands in Telangana and loot all its resources. Neither does the current UPA government have any PLAN! Have you put that same question to the Indian and AP governments as to what their PLANS are for Telangana? Don't, please, list the PLANS listed by SKC Commission. Funny, SKC itself ruled out four of its 6 PLANS and then the PLAN they recommended as solution was the same old, same old conceit that has been touted for the last fifty years but never even attempted for implementation.

Have you even approached KCR or TRS and many other Organizations like TDF that are jointly spearheading this Movement about their PLANS after the De-Merger? You should have. And you would have been pleasantly surprised. For your information and enlightenment, many of us, Telanganites, have not only questioned ourselves "what then, after Telangana State is formed"? but also have formulated our own Ideals and Ideas for a Just and Equitable Telangana State. We have prepared "Telangana Vision Document" which is still being defined and refined. We have had intellectual exchanges on the many burning issues of today (apply to Telangana and the Nation) like Education, Energy (sustainable and renewable), Land Reforms, Industrial Policy, Economic Policy, Social Programmes, Infrastructure, Agricultural policy, Water Resource Development for Safe Drinking Water, for Irrigation, Transportation Needs, Science and Industry Research, Minimum Wage, Sustainable Agriculture, and many other pertinent issues.

I don't think you would find such efforts made by even the Planning Commission of India which has been an utter failure for over sixty years. Today, the Planning Commission headed by the great Manmohan Singh and Montek Singh Ahluwalia has become the butt of jokes owing to its absurd policy statement on who is considered "Poor" in India today.

If you are sincerely and seriously interested in OUR PLANS for Tomorrow's Telangana State, I shall be honored to enlighten you of our Dreams and Ideals and REAL PLAN of ACTIONS. We would even welcome you and the luminaries of Tehelka to contribute to our Plans and Actions for Telangana. We shall even make you all Honourable Citizens of Telangana State!

Now about some "facts" you claimed in your article.

You are mistaken about the relative economic performance of the three states formed in 2000 - Chattisgarh, Jharkhand, and Uttarkhand. All three States have a MUCH HIGHER PER CAPITA INCOME than the States from which they were carved out, twice as much or higher! Here is the link to educate yourself on the subject: http://en.wikipedia.org/wiki/States_of_India_by_size_of_economy.

You have been quite arrogant and irresponsible in indicting Jharkhand "Jharkhand has no money, no intelligence and no will to win over the Maoists". No Intelligence? You mean Intellectual capacity or Police Intelligence? You do understand that the Constitution of India squarely places the responsibility to protect the States from internal dangers (as well as external) on the shoulders of the Indian Union government? Here is the proof: http://lawmin.nic.in/coi/coiason29july08.pdf

"Article 355: Duty of the Union to protect States against external aggression and internal disturbance
It shall be the duty of the Union to protect every State against external aggression and internal disturbance and to ensure that the government of every State is carried on in accordance with the provisions of this Constitution."

And you accuse and indict Jharkhand without even the basic knowledge of your country's Constitution?

And more ignorance and arrogance on your part when you say Jharkhand has no money. Jharkhand's per capita GDP is exactly TWICE ($680) that of its parent State Bihar ($343). Staying with Bihar would have made it twice as poor as it is today.

And the same level of arrogance, ignorance, and lack of intelligence is exhibited by you when you accuse and indict Telangana:"Telangana too is a hub of Maoism. It too has no will." Really? Even if that, what you claim, is true then who is to be blamed and who have been derelict in their duties? Wouldn't you say Andhra Pradesh and India? Then why are you pointing your finger at Telangana as if Telangana governs itself? You need to be told that when you point a finger at somebody, three fingers are pointing at you.

Now about historical facts. I am referring to your assertion in the article about "Potti Sriramulu fasted unto death for the creation of Andhra Pradesh. He died fasting. Andhra Pradesh was created and other states followed, changing India’s map for ever."

Did you personally research this "fact"? I am asking that question because I don't want to accuse you of manufacturing that "fact" in case one of your "assistants" gave you that piece of "information". Everybody and his brother-in-law, except the vested Andhra politicians and the Andhra dominated government agents, know fully well that Potti Sriramulu fasted for the state of Andhra, especially to demand Madras city as capital, and DIED THREE FULL YEARS before Andhra Pradesh State was formed. In fact, I doubt very much that even the conceptual thought of Andhra Pradesh state existed in the mind of Potti Sriramulu.

When I researched your profile on the Web I discovered the fact that you had studied at Osmania University's Arts & Science College to earn your B.Sc. degree (1980-83) and then at the Department of Journalism from 1984-85 for Bachelor of Communication and Journalism. I am not sure where you secured your secondary school education though. Having studied in Hyderabad especially at its famed Osmania University, you did not learn this basic fact about the state? Then, why did you claim a well known propaganda point (that Potti SR died fasting for AP) in your esteemed column and your esteemed Tehelka magazine? Perhaps, this manufactured "fact" was injected into your article by "somebody" and not you?

Let me quote another gem of your argument which fails to convey your point: "Many parts of India suffer. For too long, we haven’t reached people in interior communities and have therefore created a reservoir of resentment. We don’t know how to handle grievances. We get angry or we deny them. This is the core of the demand for Telangana. "

The core of the demand for Telangana is what exactly? Please read this paragraph (part) and tell us what you were thinking and what is your assertion. I couldn't make "head or tail" of your argument. Being the Executive Editor of Tehelka you are unable to comprehend the core of the demand for the demerger of Telangana State from AP even after reading (I assumed you did) the various publications available on this vast subject (printed and electronic), Fazal Ali Commission Report on Reorganization of States, the Girgliani Commission, SKC report, the many rebuttals of SKC Report, and the over 600 self-sacrifices by Telangana citizens. Well, then, you will never comprehend the core of the demand of Telangana demerger.

And then in the same paragraph, you write "Teluguspeaking people have had a curious impact on India" (typo is yours, not mine). Why indict ALL Telugu speaking people? Telugu speaking people of Telangana did not demand for a linguistic state! It was the Andhras of Madras Presidency who started this "linguistic" state demand for Telugu speaking Madrasis and it was the Telangana Telugu speaking people who opposed this madness by focusing on regional and national integrity irrespective of religion, language, or any such petty partisan mindset.

At least, you make one sensible point: "Telangana too would change the map. Should it come into being, there would be at least another five states to follow. It’s not a bad thing..." . Neither Telangana nor any other of the five states (whatever they might be) change the map of India in terms of its boundaries. Any internal geographical/political demarcations into states is only for internal political administration and accompanying social progress. And as you say, it is not a bad thing!

But, why are you linking Telangana State formation with another five states? The issue of those five states didn't exist in 2000 when the last three States were created? Why then you link those states now with Telangana like the Sword of Damocles? Has this nonsense been your own idea or a transplanted one?

What is disturbing and dangerous is your way of misrepresenting the facts and even manufacturing the facts to suit some vested interests. It does puzzle me as to why you are peddling the propaganda of those vested interests. Why are you providing this journalistic facade to the poisonous nexus of Andhra carpetbaggers by saying "But to agree to Telangana simply because a political party is whipping it up is the absence of thought." Would you have characterized India's Independence Movement as "simply whipped up by a politician (Gandhi Ji) and a political party (INC)"?

Simply because a political party is whipping it up? Nobody can whip it up (Telangana), dear Mr. Simha. Telangana existed, both as a political and geographical entity as well as a sentiment (idea or emotion) before, for hundred of years, just India and Independence for India have, albeit as Hyderabad Deccan but it did, nevertheless. And who planted this "thought" in your mind that it is whipped up simply by a political party? Even the SKC Report made it clear that this popular movement is supported by the great majority of Telanganites of all political affiliations, political parties, walks of life, and the whole cross section of Telangana. Why, even the President of India (Kalaam), the Prime Minister of India (MMS), the President of Indira Congress Party (Sonia), and the Home Minister of India as a representative of the UPA government has attested to this "whip up" (as you fondly say) and even officially approved it. Besides, this "political party" is ONLY a decade old while the Telangana State existed for hundreds of years, even before the formation of Indian Union and existed as Hyderabad State from 1948 and long before the Andhra State was created and the Telangana Movement has been around for over half-a-century. You were a college student in Hyderabad in 1980 and you did not know of the 1969 Telangana Agitation? Was this "political party" existing then?

But, have you lost your moorings? Telangana State De-merger IS a political issue and it is only natural that a political party would spearhead it. Isn't it? Then, why are you whining?

And then you threaten "There will, then, be blood." And whose blood will that be? Yours? And for what? And Why? Is it because your loyalties are with Andhra? You spent your most formative years in Telangana and that too on the campus of Osmania University and Arts & Science College. Then why this turn about?

And, "to agree to Telangana" is the absence of thought? Not to agree to Telangana is actually, THOUGHTLESS and even SENSELESS because Forty Million Telanganites (or at least overwhelming majority of them) aspire for self-determination and self-rule. Forty Million People, consider that again. And Telangana comprises over 114,000 square miles - larger than all Indian States except the largest ten. Telangana State will be almost the same size as Tamil Nadu, and larger than prominent states like Kerala, West Bengal, Assam, Punjab, Himachal Pradesh, Haryana, Uttaranchal, etc. In fact, you will have to combine ALL 24 States to form just Three States the size of Telangana!. After all, even Delhi, all of 1483 square miles - 1/77th the size of Telangana, is now a State. You want to know how big is Laksha Dweep State? THIRTY-TWO square miles. And you have a problem with Telangana reverting back to its original status of a State?

And Telangana, I mean Hyderabad Deccan Dominion, has been known to be the richest political entity in the world a century ago. Telangana empowered the Nizam to be the richest person in the world - even the King of Great Britain and Emperor of India!. The Nizam of hyderabad gifted ONE HUNDRED MILLION POUNDS (British) to England to help it out after the First World War. Did you know that? You can get all these facts verified at the Times magazine Archival. They are NOT MY facts!.



And guess what, just in case you are not aware, Hyderabad has been regarded as the alternate or second capital of India. Have you been informed of the presidential summer residence in hyderabad (near Bollarum)? If Hyderabad, which is in the heart of Telangana, is "a hub of maoists.." as you fondly like to assert, why would the president of india risk his/her life by making it the second capital of India and the second residence of India's President? And why would India establish its premier Defense Research Labs in Hyderabad? And why would those Andhra/Seema Carpetbaggers come in droves to establish their business empires in Hyderabad? And why would all those Multi-National Corporations come to Hyderabad to seek their fortunes and establish their businesses in Hyderabad? Why would people from not only coastal and seema regions of AP but from all four corners of India come to Hyderabad in search of making a living and a comfortable nest - Begalis, nepalese, Marathas, Tamilians, Kannadigas, Gujeratis, Marwadis, Punjabis, UP wallahs, Biharis, and everybody else?

Telanganites are not asking a Separate State. We are demanding that our Telangana State be De-Merged. That's All Folks!

What is your vested interest? Why don't you come up frankly and candidly with all your integrity intact to bare your agenda?

Let me refresh your memory by rehashing Tehelka's avowed stance: "One of the most important keys to a free and just society is the existence of a strong and independent media. A media that acts as our conscience and brings news and perspective to us on issues of national interest. A media that acts without fear or favour. Today, perhaps more than any other media group in India, Tehelka has come to stand for these values"

In that spirit of Tehelka, are you ready and willing to correct yourself and enhance Tehelka's stature in India and especially in the eyes of the Forty Million Telanganites?

After all, Telanganites are fighting for the same Democratic and Egalitarian Values that Gandhi Ji upheld in his epic Independence Movement for India. Telangana will still be a part of the same India that exists today, only as a more distinct and proud member among the great states of India. Telangana will still be contributing to India's Progress, Development, and Wealth, only in a greater measure. Telangana has been a unique experience in Brotherhood, Tolerance, and National Integrity since before India's Independence. Just notice all the languages, religions, cultures, and traditions followed in Telangana. Telangana is an example to the whole country for religious tolerance and harmonious living. Unlike any other dominion anywhere on this planet, Telangana officially formulated an experiment welcoming all people since Nizam's time (that's why the Mulki Rules came into being),from not only India but from afar, to its fold and continues to do so. But its magnanimity has been mistaken for weakness and has been exploited and abused for too long by the colonial mindset of coastal and Seema Andhras. The innumerable scandals of corruption in AP today are but a small proof. Now Telangana has decided to opt for self-determination and to guide its own Destiny not for selfish and parochial ends but for a truly Egalitarian and Just Society that treats all of its citizenry equally and justly. The culture and cuisine of Telangana speaks for these innate and, therefore, inherent traits.

Maybe, Telangana will usher in a new and fresh and inspiring Era in the annals of Indian history that will take India to its natural glory and greatness not yet attained and its people to the wonderful world that Gandhi Ji aspired for India. Let us welcome Telangana with both hands and all our energies and spirits.

Perhaps, this letter will give you a Real Taste of Telangana.

Will Tehelka publish my response (this letter) on its website (in the magazine)? I am emailing this to all your colleagues at Tehelka just in case.

Jai Telangana Jai Jai Telangana Jai Hind

Subhash Chandra, Ph.D.
Baton Rouge, LA, USA

Sakala Janula Samme and our Gandhian CM Kiran Kumar Reddy

http://theargumentativeindian.blogspot.com/2011/10/telangana-24-sakala-janula-samme-and.html

Why Delhi cannot wish away Telangana anymore

http://theargumentativeindian.blogspot.com/2011/10/telangana-25-why-delhi-cannot-wish-away.html

Wednesday, August 24, 2011

విష నాగు… మరో విష నాగు…కందిరీగ

విష నాగు… మరో విష నాగు…
తెలంగాణ సమాజాన్ని, మానవ సంబంధాల్ని, సంస్కృతిని, ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్షనీ అనహేళన చేస్తూ విషం చిమ్మిన సినీ విష నాగు.
అది కందిరీగ రూపంలో ముందుకొచ్చింది.

55 ఏళ్ళ ముదనష్టపు సమైక్య రాష్ట్రంలో ఎద నిండా గాయాలూ, గుండె కోతలూ తెలంగాణకు కొత్త కాకపోయినా ఆంధ్రా ఆర్ధిక, సామాజిక, రాజకీయ, సాంస్కృతిక ఆధిపత్యాన్ని ఈ ప్రాంతం ప్రశ్నిస్తోన్న, ప్రతిఘటిస్తోన్న తరుణంలో ఆ విషనాగు ‘కందిరీగ’ వేషం కట్టి తెలంగాణలో తిరుగుతోంది . ఇది ఆంధ్రా జాత్యాభిజాత్యానికి, అహంకారానికి తిరుగులేని ఉదాహరణ, ప్రతినిధి. అయినా ఈ ఘోర అవమానాన్ని గుర్తించలేని, గర్హించలేని అమాయకత్వం తెలంగాణ ప్రజలది.

కథ లోకి పోతే, కథానాయకుడి ఊరు, ఇంకెక్కడా… అదే ఆంధ్రా, అదే అనకాపల్లి. తల్లితండ్రులు 23 ఏళ్ళ వయసొచ్చినా తనకు పెళ్లి చేయడంలేదని ఆ విషయంతో ఏ విధంగానూ సంబంధం లేని ఒక అమ్మాయిని పెళ్లి పీటల మీదినించి ‘లేపుకొస్తాడు’. ఇది ‘హీరో’ పరిచయపు సన్నివేశం. ఆ తర్వాత డిగ్రీ కూడా పాసవని వాణ్ని పెళ్లి చేసుకోనని తన మరదలు చీదరించుకోవడంతో రేషంతో శపథం చేసి ట్రైనులో హైదరాబాదు బయలుదేరతాడు. అదే ట్రైనులో, అదే అనకాపల్లిలో తెలంగాణా యాసలో మాట్లాడే ఈవ్ టీజర్స్ బారి నుండి అమ్మాయిల్ని రక్షించి, ఆ రౌడీలకు ‘అమ్మాయిల్ని అల్లరి చెయ్యాలి కాని, అల్లరిపాలు చెయ్యకూడదు’ అని గీతోపదేశం చేస్తాడు. అంతే! ఆ ‘హీరోచిత’ ఫైటింగుకు, తర్వాతి ప్రవచనానికి అమ్మాయిలంతా ఫ్లాట్! మన ఖర్మ కాలి అలా ‘పడిపోయిన’ వారిలో మన తెలంగాణకు, వరంగల్లుకు చెందిన అమ్మాయీ ఉంటుంది.

హైదరాబాదు చేరుకున్న హీరో గారు(శీను) కాలేజీలో చేరతారు. అక్కడ మొదటి చూపులోనే శృతి అనే అమ్మాయితో ప్రేమలో పడతాడు.

విశేషమేమిటంటే ఈమె తండ్రి ఆంధ్రా బ్యాంకులో ఉద్యోగి. ఆ ప్రస్తావన ఎందుకో తర్వాత చెప్తాను. ఇహ షరా మామూలుగానే విలన్లూ, ఫైటింగులూ ! మొత్తానికి హీరో తన చచ్చు, పుచ్చు ‘అతి తెలివితో’ తన ప్రేయసిని రక్షించుకుంటాడు. సుఖాంతమయ్యిందనుకున్న కథ మరో మలుపు తిరుగుతుంది. అప్పటికి ఒక గంటే అయ్యింది మరి!

శ్రుతిని వరంగల్ రాజన్నకు చెందిన మనుషులు కిడ్నాప్ చేస్తారు. అనకాపల్లిలో హీరో గారి వీరోచిత యుద్ధ ప్రావీణ్యానికి, ప్రవచనానికి ‘పడిపోయిన’ అమ్మాయిల్లో ఈ రాజన్న కూతురు ఒకరు. ఆమె శీనుగాడిని తప్ప మరెవర్నీ పెళ్ళిచేసుకోనని జిద్దుకు కూర్చుంటుంది. శ్రుతిని కిడ్నాప్ చేస్తే, ఆమెను ప్రేమిస్తున్నాడు కాబట్టి శీను కూడా వరంగల్లుకు వస్తాడు.

అదీ లింకు. అదే జరుగుతుంది. కాకతీయ తోరణమున్న ఒక పెద్ద భవనంలో రాజన్న మందీ మార్బలంతో ఉంటాడు. గమ్మత్తేమిటంటే ‘రాయలసీమ’ ‘మర్యాద రామన్న’ సినిమాను చిత్రీకరించిన ఇంటి లోనే ఈ సన్నివేశాల చిత్రీకరణ జరిగింది. ఇదేం అపరాధం కాదు కానీ, రాయలసీమ ప్రాంత గృహ నిర్మాణ పధ్ధతి ప్రతిబింబించేలా సెట్ వేసుకున్నామని చెప్పుకున్న ఇంట్లో తెలంగాణ ప్రాంతమని చెప్పి షూట్ చేయడాన్ని బట్టి దర్శకుడికి టేస్ట్, శ్రద్ధ, నిజాయితీ వంటివేవీ లేవని రుజువవుతుంది. మొత్తానికి ఒక తోరణాన్ని ఇంటి ముందర పెట్టి వరంగల్ అనిపించారు, కథ నడిపించారు.

ఇహ ఇక్కడ మొదలౌతుంది విష నాగు విశ్వరూపం! సారీ! అదే ‘కందిరీగ’ విశ్వరూపం!

మొట్ట మొదటి సీన్ నుంచే రాజన్న కూతురిని (సంధ్య) ఒక తెలివితక్కువదానిలా చూపిస్తాడు దర్శకుడు (అమాయకత్వానికి, తెలివితక్కువతనానికి చాలా తేడా ఉంది!).

హీరో గారు కూడా ‘తింగరబుచ్చి’, ‘ఇంత వయోలెంట్ గా ఎలా పుట్టావే!?’ అని అనడం ద్వారా, ఇంకా అసహనం, అవహేళన కూడిన వాచికం, అభినయంతో ఈ విషయంలో మనకేమైనా అనుమానలుంటే పూర్తిగా నివృత్తి చేస్తాడు. ఇక సంధ్యకు తనపై ఉన్నది ప్రేమ కాదనీ, ఇష్టం మాత్రమేనని, నిజమైన ప్రేమ కలిగితే గుండె గంటలు మోగుతాయని జ్ఞానోదయం ప్రసాదిస్తాడు. అయితే తర్వాతి సన్నివేశంలో హీరోకి బద్ద శత్రువైన భవానీని అనుకోకుండా గుద్దుకుంటుంది సంధ్య. భవానీ సంధ్యను కింద పడకుండా పట్టుకుంటాడు. చూపులు కలుస్తాయి. అదే సమయంలో ఇంటి బయట ఒక ఎద్దు మెడలో కట్టిన గంటలు మోగుతాయి. ‘గంట మోగింది’ కాబట్టి అదే ప్రేమ అనుకునేంత ఎడ్డిదానిగా (తెలంగాణా, వరంగల్ పిల్ల కదా!) చూపిస్తాడు దర్శకుడు. దార్శనికుడు మరి! ఇది చాలదన్నట్టు చివర్లో సంధ్యకు నత్తి అనే మరో ఆభరణం తగిలిస్తాడు. ఎందుకంటే విలన్ భవానీకి కూడా నత్తి ఉంటుంది. కాబట్టి ఇద్దరూ సరిజోడని వారి అభిప్రాయం కావచ్చు. ఎందుకంటే రాజన్న, భవానీ ఇద్దరూ గూండాలే కదా! మరి చిల్లర మల్లర గాడైన శీనుకి, ‘ఆంధ్రా’ బ్యాంకు ఉద్యోగి కూతురెందుకో? ‘రాయలసీమ మురిసిపడేలా’ రామినీడు కూతురు ‘తెలుగమ్మాయి’ అయినట్టు, ‘తెలంగాణ’ మురిసిపడేలా రాజన్న కూతురు ఎందుకు ‘తెలుగమ్మాయి’ కాలేకపోయింది? ‘తెలివితక్కువదెందుకయ్యింది’? ఎందుకంటే ఇది ‘సమైక్య’ రాష్ట్రం కాబట్టి!

‘ఇల్లే ఇంత అందంగా ఉంటే బావగారెంత అందంగా ఉంటారో’ అని ముందు చంద్ర మోహన్ పాత్రతో అనిపించి వెంటనే మర్డర్ చేసిన కత్తి రక్తంతో కాబోయే వియ్యంకుడికి రాజన్నచే తిలకం దిద్దిస్తాడు దర్శకుడు. రాజన్న పాత్రను జయప్రకాశ్ వేశారు. అలవాటులో పొరపాటుగా ఇది రాయలసీమ సినిమా అనుకున్నాడేమో పాపం దర్శకుడు! ఒక అమర్యాదస్తుడిగా, సంస్కారంలేని వ్యక్తిగా రాజన్నను చిత్రిస్తాడు. అక్కడితో అయిపోదు. కాబోయే మామగారిని సంధ్యకు పరిచయం చేస్తాడు రాజన్న. అదేమీ పట్టించుకోకుండా, కనీసం పలకరించకుండా కేబులోన్ని ‘బొక్కల నూకు’ మంటుంది సంధ్య. తెలంగాణా అమ్మాయిని మర్యాద తెలిసిన వ్యక్తిగా చూపించడం ఇష్టం లేదు కావొచ్చు దర్శకుడికి.

ఇది టూ మచ్ అంటారా? వెంటనే తండ్రి నమస్కరించమంటే సంధ్య ఏమంటుందో చూడండి. ‘ చల్… గా పొట్టి సాలెగాడు… గానికి నేను మొక్కుడేంది? నేన్మొక్కా..’ దానికి రాజన్న ‘అర్రే.. గాయన నీ మామ… మంచిగుండది…’ అంటాడు. అయితే తర్వాత సన్నివేశంతో లిబరల్స్ ఇంకా ఎవరైనా ఉంటే వారికి కూడా విషయం అర్థం అయ్యేలా జాగ్రత్త పడ్డాడు దర్శకుడు. శ్రుతిని తన తండ్రికి పరిచయం చేస్తాడు శీను. వెంటనే శృతి ‘పద్ధతిగా’ కాబోయే మామకి నమస్కరిస్తుంది. ఎంతయినా ‘ఆంధ్రా’ బ్యాంకు ఉద్యోగి కూతురు కదా! వినయం, విధేయత, సంస్కారం అన్నీ ఆంధ్రా వారి గుత్త సోత్తాయే!

ఈ సినిమాలో తెలంగాణ ప్రాంత వేషధారణ చేసిన వారు వింత వింతగా కన్పిస్తుంటారు. ఉదాహరణకు రాజన్న శత్రువు ఒకడు అడుగు స్థలం కోసం 500 ఎకరాల భూమిని అమ్ముకుంటాడు. పరువుకోసం అన్నట్టు చూపిస్తాడు దర్శకుడు. అంత ఎర్రోడు అని అయ్యవారి అభిప్రాయం. వేల ఎకరాల భూములను రియల్ ఎస్టేట్ గద్దలనుండి ఎలా కాపాడుకోవాలో తెలంగాణ వారికి తెలియకపోవడం నిజంగా ‘ట్రాజిడీయే’! దాన్ని కూడా కామెడీ చేయగల ప్రజ్ఞా పాటవాలు కేవలం ఆంధ్రా వారికే ఉన్నాయి. అట్లే ఈ పాత్రధారులు మాట్లేడే యాస కూడా చాలా చికాకు పెడుతుంది. సంధ్య ఎన్నిసార్లు ‘చల్’ అన్నదో, రాజన్న ఎన్నిసార్లు ‘తోడ్కలు తీస్తా’ నన్నాడో లెక్క పెట్టలేకపోయాను. అసలు ఇట్లాంటి యాస వరంగల్ జిల్లాలో ఎక్కడ, ఎవరు మాట్లాడతారో చెబితే దర్శక నిర్మాతలకు పాదాభివందనం చేసుకుంటాను.

తెలంగాణ యాసలను న్యూనపరిచే, అవహేళన చేసే, కింఛపరిచే ఇలాంటి సన్నివేశాలను అనేక సినిమాలలో గత 55 సంవత్సరాలుగా భరిస్తూనే ఉన్నాం. ఇంకెంతకాలం?

ఇప్పటి వరకూ తెలంగాణను ప్రతీకాత్మకంగా ఎట్లా అవమానించాడో చూసాం. ఇది ఒక ఎత్తయితే ఒక పాటలో తెలంగాణా ఉద్యమాన్నీ, తెలంగాణా వాదుల్నీ, తెలంగాణా ఉద్యమకారుల్నీ చులకన చేయటం మరో ఎత్తు! ‘ప్రేమే పోయినాదిలే’ పాటలో పూర్తిగా దిగజారుతాడు దర్శకుడు, పాట రచయిత.

‘… అల్లుడే రెడీ అంటే తెలంగాణ తెప్పించేస్తా…’ అంటాడు రాజన్న. అదేదో ఆ అల్లుడుగారి, ఈ మామగారి ప్రైవేటు వ్యవహారమన్నట్టు! ఈ లైన్ తర్వాత ఒక్కసారి స్క్రీన్ ఫ్రీజ్ అవుతుంది. అందరూ ఆముదం తాగిన మొహాలు పెడతారు. తర్వాత రాజన్న బామ్మర్ది ‘ మంచిగున్న బావని వీడు మెంటల్ గాన్ని చేసాడంటా…’ అని అందుకుంటాడు. అంటే తెలంగాణాని కోరుకోకపోవటం ‘మంచిగ ఉండటం’, కోరుకోవటం ‘మెంటల్’ గా అయిపోవటం! సదరు బామ్మర్ది ఇంటలిజెన్స్ డిపార్టుమెంటులో పనిచేయటం యాదృచ్చికమేనా?

దీంతో ఇప్పటివరకూ ఇస్తూ వస్తున్న ‘బెనిఫిట్ అఫ్ డౌట్’కు ఈ సినిమా పూర్తిగా అనర్హమౌతుంది! తెలంగాణ వాడి గుండె మండుతుంది, రక్తం మసలుతుంది. సమైక్యవాదం ఒక ఫార్సు కాకపోతే ఈ పాటికే సున్నితమైన ప్రస్తుత సందర్భంలో ఇలాంటి రెచ్చగొట్టే సినిమా తీసినందుకు సీమాన్ధ్ర ప్రాంత ప్రజలు ఆ దర్శక, నిర్మాతలను నిలదీయాలి, ప్రశ్నించాలి. కాని అది జరగలేదు, జరగదు! ఇప్పటికే ‘అన్నదమ్ముల్లా విడిపోదాం, ఆత్మీయుల్లా కలిసుందాం’ నించి ‘ప్రాంతాలుగా విడిపోదాం ప్రజలుగా కలిసుందాం’ వరకు వచ్చింది పరిస్థితి.

తెలంగాణ ఏర్పాటు అనివార్యం, తథ్యం! అయితే తెలుగువారి మధ్య ఈ విభజన భౌగోళికమే కాని మానసికం కారాదన్నా, పరస్పర అభిమానం, గౌరవం కొనసాగాలన్నా ‘కందిరీగ’ లాంటి సినిమాలను సీమాంధ్ర ప్రజలు తిరస్కరించాలి. ‘కందిరీగ’ రూపంలోని ఈ విషనాగు సీమాంధ్రలోని కోంతమంది స్వార్థపరుల, పెట్టుబడివర్గాల, ఆభిజాత్యం, ఆధిపత్యం, అహంకారం, ప్రాంతీయతత్త్వాలకు పుట్టిన విష పుత్రిక. వీటిని సమూలంగా నాశనం చేస్తేనే తెలుగువారి మధ్య భావ ఐక్యత సాధ్యం!

చేయీ చేయీ కలపటానికి తెలంగాణా ఎప్పుడూ సగానికంటే ఎక్కువ దూరం నడవటానికి సిద్ధమే!

- మాధవ్

Tuesday, August 23, 2011

లోక్ సత్తా లో నాకో బహుమానం..

లోక్ సత్తా లో నాకో బహుమానం..
మిత్రులారా, అందరికీ వందనాలు.. నేనిక్కడ ఈ పోస్ట్ ఎందుకు రాస్తున్నాంటే, ఇలాంటి అనుభవం మరెవ్వరిని కలుగకూడదు అనే ఉదేస్యంతోటి మాత్రమే. అంతేకాదు ఇది నా స్వీయానుభవం కూడా..
నేను మొదట్లో లోక్ సత్తా ఒక ఉద్యమం గా ఉనపుడు దానికోసం పని చేసాను, రాజకీయాల్లోకి రావడాన్ని తీవ్రంగా వ్యతిరేకించి, పార్టీ పెట్టాక వదిలేసాను.. ఇక్కడ మీకో విషయం చెప్పాల్సినదేంటంటే, నేను ఎపుడు కూడా ప్రత్యక్షంగా లోక్ సత్తా లో మెంబెర్ ని కాలే.. ఒక విధంగా బయటి మద్దతు.. నేను చాలా కాలం క్రితం, FB లో నా ఎకౌంటు తాయారు చేసినపుడు, లోక్ సత్తా గ్రూపు లో జాయిన్ అయ్యాను.. కానీ ఎపుడు కూడా నేను ఎలాంటి డిస్కసన్ లో అంత ఆక్టివ్ గా లేను, ఎందుకంటే నాకు అంతకు ముందే అర్ధం అయింది ఏంటంటే, అందులో ఉన్నవాళ్ళంతా చేపెదోకటి చేసేదొకటి.. పైకి మాత్రమే సిద్ధాంతాలు, చేసేదంతా వారికిష్టం వచ్చింది అని..
ఒకప్పుడు నేను జర్మనీ లో ఉన్నపుడు, కొందరు లోక్ సత్తా నాయకులూ నాకు మెస్సేజెస్ కూడా పంపారు, మీ ఊరిలో కొన్ని మంచి పనులు చేద్దాం, మీలాంటి వారు మాకు తోడుగా ఉండాలి అని.. నాకు వ్యక్తిగతంగా లోక్ సత్తా మీద అంత మంచి అభిప్రాయం లేకున్నా, చెడు అభిప్రాయం మాత్రం లేదు, పార్టీ గురించేమో కాని, ఆ మిత్రుడి మాటలు ఎందుకో వినాలి అనిపించి సరే అనుకున్నా..

ఇక ఈ మధ్య నేను కొంచెం active గా ఉండడానికి ముఖ్య కారణాలు ఏంటంటే, కొంతమంది నా మిత్రులు (లోక్ సత్తా కి strong suporters ) లోక్ సత్తా లో democracy ఉంటుంది అని చెప్తే నవ్వుకున్నా (నాలో నేనే), అయితే కొన్ని రోజుల క్రితం, నేనొక పోస్ట్ చూసా, అదేంటంటే ఒక పేరు చెప్పుకోవడానికి ఇష్టపడని ఒక సీమంధ్ర యువకుడు తెలంగాణా గ్రూపుల గురించి మరియు దాని admins ని చాలా చులకనగా చేసి మాట్లాడుతుంటే వాడికి సరైన జవాబు ఇచ్చి వాడి నోరు మూయించా, అప్పుడు డిసైడ్ చేస్కున్న, ఇంత మంది సదువుకున్నోల్లు ఇక్కడ ఉన్నారు కనీసం వీళ్ళలో ఉన్న ఒకరిద్దరయినా అర్ధం చేస్కోలేక పోతారా మన భాదలను అని ఆ గ్రూపులో తెలంగాణా గురించి discussions స్టార్ట్ చేశా.. నేను పెట్టిన pro -తెలంగాణా పోస్ట్ లకి 300 లకు పైగా comments వచ్చిన సందర్భాలు ఉన్నాయి.. అపుడు నా మిత్రుడొకరు, నీ పోస్ట్ గిన్నిస్స్ బుక్ లో రికార్డు అయ్యేలా ఉంది అని అంటే నేను ఎమన్నా అంటే, " అన్నా, ఏదో ఒక రోజు నన్ను ఖచ్చితంగా ఈ గ్రూప్ నుండి తీసేస్తారు " దానికి నా మిత్రుడు ఏమన్నాడు అంటే "నో ఛాన్స్" .. సరే చూద్దాం అని అనుకున్నా, మనసులో .. ఆ పోస్ట్ లను చూసిన కొంత మంది సీమాంధ్ర వాళ్ళు, నాకు పర్సనల్ massages కూడా పెట్టారు, "ఆ పోస్ట్ ని delete చేయండి, నాకిష్టం లేదు ఆ పోస్ట్, తొక్క తోలు అని ఏదో ఏదో "అన్నారు, నేనోకటే అన్న" నువ్వేదన్నా మాట్లాడాలి అనుకుంటే అక్కడే కామెంట్ చేయి " అని, ఇంకొందరు " మీరు చాలా మంచి పని చేస్తున్నారు, keep it up " అని moral support చేసారు.. అందులో ఇన్ని రోజులు సైలెంట్ గా ఉన్న మన తెలంగాణా వాదులయితే ఏకంగా నాతో పాటు ఆ debate లో పాల్గొని మేము సైతం తెలంగాణా కోసం అంటూ నాతో చేయి కలిపారు... అందులో ముఖ్యంగా ఉదయ్ , సతీష్, రమ్య లాంటి వారు... thanks alott to all who supported me in this way.. ఇలా మేము కొంచెం పనే చేస్తున్నాం అనుకున్నాం ఐనా కూడా మా మనస్సులో ఒకటే ఉంది, "ఎపుడో మనకు ఈ గ్రూప్ నుండి మమ్మల్ని compulsory గా remove చేస్తారు" అని ... మరి కొందరైతే, ఏకంగా ఇలాంటి పోస్ట్ లు మీ తెలంగాణా గ్రూప్ లో పెట్టుకోండి అకడ అయితే మీకు ఫుల్ సపోర్ట్ వస్తుంది, ఇక్కడ పోస్ట్ చేయకండి అని... అయినా ఊరుకున్నం... కొంతమంది మేథావి వర్గం అయితే మమ్మల్ని ఫూల్స్ అంది, అయినా భరించాం.. ఇంకొంతమంది తమ తమ ప్రత్యేక భాషలో మమ్మల్ని రెచ్చగొట్టారు అయినా మేము సర్దుకున్నాం.. మంచి మాటలతో సమాధానం ఇచ్చాం...

అలా కొంత మందిని మా శక్తి మేరకు convinience చేయగలిగాం... అది మేము సాధించిన మొదటి విజయం గా భావించాం... ఇలా ఎన్నో విషయాల్లో సాధ్యమయినంత వరకు మేము మా అభిప్రాయాలను పంచుకున్నం. ఇంకా కొందరైతే, మా వల్ల, మా పోస్ట్ ల వల్ల గ్రూప్ అంత నాశనం అవుతుందని పబ్లిక్ గా అరిచి గీపెట్టారు.. కొంతమంది pseudo మేధావి వర్గం వారికి వంత పడింది.. సర్లే ఎవరి ఇష్టం వారిది అనుకున్నాం.. pro -తెలంగాణా పోస్ట్ లకు వందల కొద్ది comments (debate) రాగా anti -సమైక్యాంధ్ర పోస్ట్ లకి ఒక్క రిప్లై వచ్చింది..అది కూడా anti telangana context lo... అది వారి నిజమైన మనస్తత్వానికి నిదర్సనం..
ఇలా మేము- ''చదువుకొని, సొసైటీ కి మంచి చేద్దాం అని వచ్చిన JP కి మా తెలంగాణా ప్రజల గోస కనపడ్తలేదా'' అని భహిరంగంగా, వారి గ్రూప్ లోనే మాట్లాడినం.. శత్రు గడ్డ మీదకెళ్ళి మరీ పోరాడుతున్న సైనికుల్లా మేము గర్వపడ్డాము.. మాకు తెలుసు వీళ్ళంతా (more than 90 % అఫ్ LSP people ) మాట్లాడుతారు తప్ప చేయడం ఏమీ ఉండదు అని.. అయినా కూడా ఏదో చిన్న ఆశ మా మనస్సులో, ఎవరైనా ఒకరు మాది న్యాయమైన పోరాటం అని ఒప్పుకుంటారేమో అని.. మేము అనుకున్నదానికి మించి మేము సాధించాం.. కొంతలో కొంత అన్నట్లు కొందరు మా వాదనలతో అంగీకరించారు. ఇంకొందరు మాతో దోస్తీ చేసారు...వాళ్ళ మనసులో ఏముందో మాకైతే తెలీదు కాని మేము మాత్రం మన సొసైటీ బాగు కోసం sincere గా పని చేసేవాళ్ళని దోస్తీ చేసాం...
అదే సమయంలో అవినీతికి వ్యతిరేకంగా పోరాటం చేస్తున్న అన్నా హజారే మీద ఒక మంచి పోస్ట్ చేస్తే, నన్ను తెలంగాణా విషయంలో ఎదిరించిన కొందరు బాగుందని అన్నారు.. అబ్బో అనుకున్నా.. మొన్న ఒక సభ లో విద్వేషాలు పెంచి ప్రాంతాలను విభాజించోడ్డు అన్న JP comments కి వ్యతిరేకంగా నా మిత్రుడొకరు ఒక పోస్ట్ చేసారు.. దానిని సమర్ధిస్తూ నేను కూడా వాదించా.. ఎంతో వినయంగా అయ్యా అంటూ జవాబు రాసా.. నేను రాసినదాంట్లో ఉన్న తప్పేంటంటే, JP కి వ్యతిరేకంగా రాయడమే ( అలా నేను రాయడం మొదటి సారేమి కాదు) .. JP ని పొగుడుతూ రాస్తే ఎంతో మంది నన్ను మెచుకునే వారేమో?? ఒకానొక సందర్భంలో JP ని కొట్టిన మల్లెషన్న ని సమర్దిన్చాము, AP భవన్ లో చందర్ రావు ని కొట్టి సారి చెపిన హరీష్ రావు ని సమర్దిన్చాము... JP నోరు తెరువాలి అని గట్టిగా అరిచాము.. అలా చేయకపోతే చదువుకొని, రాజకీయాల్లో మార్పు తెద్దామని , రాజకీయం చేస్తున్న JP కి మిగతా వారికి తేడా ఏమి లేదు అని అన్నాము.. నిజమే కదా మరి..
ఇలాంటి discussions నుండే నా మిత్రుడొకరు pseudo intellectuals / pseudo social activists అంటూ ఒక నోట్ పెట్టాడు... ఒక రకంగా ఆలోచిస్తే ఇది కరెక్టే అనిపిస్తుంది...

సమాజంలో మార్పు తెద్దామని కల్లెక్టర్ పదవిని తృణప్రాయంగా వదులుకున్న, ఒక IAS మేధావి, ఇలా అన్యాయం మీద పోరాడుతున్న ప్రజలను పట్టించుకోక పోవడం ఎంతవరకు సమంజసం?? అది తనలోని ఆంధ్ర అహంకారామా లేక, తెలంగాణా పట్ల వివక్షా లేక ఆ ఏమి చేస్తారు లే ఈ తెలంగాణా ప్రజలు అనే నిర్లక్ష్య ధోరణియా ..??
అసలు సమాజ బాగు కోరే వాడెవడైనా ఇలాగే చేస్తాడా? ఒక ప్రాంతానికి ఒక న్యాయం ఇంకో ప్రాంతానికి ఇంకో న్యాయమా?? అంటూ గొంతేత్తాం...
చివరకు మాకు లభించిన బహుమానం ఏంటో తెలుసా ... ఆ గ్రూప్ నుండి మమ్ములను remove చేసారు.. అది లోక్ సత్తా లో ఉన్న ''democracy ''. ఇది వారు కోరుకునే మార్పు.. ఇది వాళ్ళ లక్ష్యం.. ఇది వాళ్ళు తెచ్చే మార్పు.. ఇలాంటి వారు సొసైటీ ని ఏం బాగు చేస్తారో??
My sincere thanks to ravindra nandam, srinivas rao, sri atluri, sravanth reddy, sekhar chandra, vivek joginapally, alleni ramya, satish siripuram, udaykanth and many more for giving your support in many ways... and all the best to my friends who are still beleiving in LSP..
వ్యక్తి పూజ కు వ్యతిరేకం అనే JP తన పార్టీ లో చేసే వ్యక్తి పూజ కనబడడం లేదా, ఓ JP సారూ..?? ఈ మీ గ్రూప్ లో చేస్తున్నది అంత మీ భజనే.. అది తెల్సుకో JP సారూ... నీ లక్ష్యాన్ని మాటల్లో కాదు, చేతల్లో చూపెట్టు కొంచెం... ఓ నా మిత్రులారా, మీ పార్టీ నిజం గా మార్పు కోసమే పుట్టినట్లితే, నిజంగా సొసైటీ బాగు కోసమే పని చేస్తున్నట్లయితే, ఇంకా మిగతా పార్తీల్లాగా కాకుండా ఒక single stand తీసుకోమను.. ఎపుడు అడిగిన కొన్ని రోజుల్లో LSP నుండి గుడ్ న్యూస్ వింటావ్ అంటారు కాని ఎపుడో చెప్పరు... కొంచెం దిమాగ్ తో అలోచించి మాకు చెప్పరు.. ఇంకెన్ని రోజులు వెయిట్ చేయాలి?? మిగతా పార్టీలతో ఏ విధంగా తేడానో చెప్పండి మీ పార్టీ...

Sunday, August 7, 2011

ఎపిలో విచిత్రమైన పరిస్తితి- చిదంబరం!

ఎపిలో విచిత్రమైన పరిస్తితి- చిదంబరం!

చిదంబరం గారు సెలవిచ్చారు, ఇక్కడ విచిత్రమైన పరితిస్తితి ఉందని. కొద్దిగా అచ్చుతప్పులు ఉన్నాయనుకుంటా చిదంబరం , మిమ్మల్ని మీరు అనుకోబోయి నోరు జారి ఉన్నట్టున్నారు. మీకు పరిపాలనా సామర్ధ్యమే లేదనుకున్నాము కాని, మానసిక వైకల్యం కూడా వుందని ఇపుడే అర్థం ఐతుంది, మా కళ్ళు తెరిపించినందుకు శత కోటి దండాలు. అపుడు తెలంగాణా పై ప్రకటన ఇచ్చింది నేను కాదు మా ప్రభుత్వం అనుకుంటూ, ఇపుడు మాత్రం పరిస్తితి క్లిష్టంగా, జటిలంగా, అయోమయంగా, ఆందోళనగా ఉందంటూ దాట వేస్తున్నారు, పూటకొక మాట మాట్లాడే వాళ్ళని ఏమనాలె? ఏమిటి మీ భాద చిదంబరం? మా ప్రజా ప్రతినిధులు ఎట్లాగు మిమ్మల్ని అర్థం చేసుకోలేక పోతున్నారు, కనీసం మాకైనా చెప్పండి. మేము చాల మంది జోకర్లని భారిస్తున్నాము, మీరెంత మాకు? ఇప్పటికే మీ పుణ్యమా అని మాకు ఈ దేశం లో స్వతంత్రం ఉందా, అసలు ఇక్కడ ప్రజాస్వామ్యం అనగా ఏమి? పార్టీలు అనగా ప్రజలను పీడించుకుని, శవాల మీద రాజకీయాలు చేయును, వగైరా వగైరా ప్రశ్నలు వేసుకుంటూ, ఎన్నో విషయాల గురించి తెలుసుకో గలుగుతున్నాము. మీ పరిస్తితి ఎంత విచిత్రంగా ఉందొ, మీరు బఫూన్ల కంటే ఘోరంగా ఉన్నారు, మీరు కేంద్రం లో భాద్యతా యుత మైన స్తానంలో ఉన్నారంటే, మా దేశ భద్రతా మీద మాకు ఆందోళనగా ఉంది, నిన్నటి మీ మాటకి, ఇవ్వాల్టి జవాబుకి పొంతన లేదు, మేము మా నాయకులే పిచ్చి అనుకున్నాం కాని, మొత్తం కాంగ్రెస్ పార్టీ ఇట్లా నిర్వీర్యం అయిపాయింది అని తెలుసుకోలేక పోయినం. మాకు ప్రభుత్వాలు పోయి రెండు సంవత్సరాలు ఐతుంది, ఇక్కడ ఏమి లేదు, బూడిద తప్పితే, రేపటి పై ఆశలు లేవు, ఇపుడు మా ముందు ఉన్నది ఒకే ఒక్క కోరిక , పొద్దున్నే ఏ చావు వార్త వినకుండా ఉంటె బాగుండును అని. అసలు ఈ దేశ రాజకీయాలే విచిత్ర మైన స్తితిలో ఉన్నాయి, ఈ దేశంలో ఒక పార్టీ ఒక సిద్ధాంతం ఉండును అనుకుంటే చాల పొరపాటు. ఒక పార్టీ రెండు కళ్ళు, నాలుకలు..కేర్ ఆఫ్ మాత్రం ఒకే సోనియమ్మ. మా ప్రతినిధులు, మీ ప్రతినిధులు..ఇదే అన్ని పార్టీలలోనూ ఉన్నది. మరి రెండు ప్రభుత్వాలు ఉంటె ఏంది? ఇది చూసి కూడా మీకు అర్థం ఐతలేదంటే మీ పరిస్తితి..మెంటల్ హాస్పిటల్ డిల్లీలో లేకపోతె మా ఎర్రగడ్డకి రండ్రి అందరు..మా గుండె చాల పెద్దది, శత్రువులని కూడా మంచిగానే చూస్తాం. కాంగ్రెస్ వాళ్ళందరికీ ఆమోద యోగ్యమైన నిర్ణయం తీసుకుంటార? అంటే ఏంది? అసలు అంత ఉంటె, ఇంత ఉద్యమం ఎందుకు చిదంబరం? మీ పార్టీలో రెండు ప్రాంతాలల్లో ప్రజలు విదిపోఇనారు కదా? దాని అర్థం ఏమి మహానుభావా? వారు మిమ్మల్ని బహిష్కరించారని అర్థం..మీకు డబ్బు మూటల మీద అంత ప్రేమ ఉంటె ఏదైనా వ్యాపారం పెట్టుకొని ఉండొచ్చుకదా? నువ్వు దేశాన్ని దోచుకొని, విదేశీయులకి అమ్ముతున్నవన్న సంగతి, నీ 'వేదాంతం', నీ మైనింగులు లాంటి వార్త విన్నపుడే అందరికి తెలిసింది..నువ్వు సోనియమ్మ కలిసి దేశాన్ని అమ్ముకొని పోవాలని చూస్తున్నారా ఏంది? అంత లేదు చిదంబరం, ఇక్కడ ఉన్న వాళ్ళని చాల చిన్న చూపు చూడకు , ఆతరువాత చూడడానికి కళ్ళు ఉండవు, వినడానికి చెవులు ఉండవు..మెంటల్ గా పిచ్చి వాడివి ఎలాగు అయిపోయారు, ఇంకా శారీరక వైకల్యం గురించి కూడా ఆలోచించండి. నువ్వు ఏకాభిప్రాయం మాట ఎత్తావంటేనే అది బోగస్, అపుడు కృష్ణ కమిటీ వేసినపుడు కూడా ఇదే మాట మాట్లాడిన్రు.. మీ కాలయాపన వల్ల పానాలు పోతున్నాయిర హౌలే! ఎం చదువు చదువు కున్నారురా? సమస్యలకి పరిష్కారం డబ్బు మాత్రమె అని చెప్పిన్రా? మా చావులు కదిలించవు, బందులు, సమ్మెలు, నిరాహార దీక్షలు చివరికి మీ వోల్లు రాజీనామా చేసినాకూడా చలించరా?

మావోల్లకి సిగ్గులేదు అనడానికి ఒకటే నిదర్శనం, ఇంకా మీ వెనుకబడి తిరగడం, మీ పైన అపార నమ్మకం కలిగి ఉండడం. ఒకాయన అంటడు, మేము టిడిపిని ఒప్పించుకోవాలంట, సిబిఎన్ , వాడొక తుగ్లక్ కాడు, వాడి సంగతి ఎపుడో ఐపొఇన్ది తెలంగాణాల, మీ అమ్మని ఒప్పించుకో చేతకాని వాళ్ళు, మమ్మల్ని ప్రస్నించేది ఎక్కడిది? ప్రస్నించినోడిని అర్రెస్ట్ చేసి మరి జెండా పండుగలు చేస్తున్నారు కదా ? ఎవరి కోసం పండుగలు? ఏ సందర్బం లో? మీరు చచ్చిన నాడు, మేమంతా పండుగలు చేసుకుంటాం, పరేషాన్ కాకుండ్రి. మా పోరగాళ్ళను పొట్టన బెట్టుకున్నారు కదరా..మా ఉసురు తగలక మానదు, బిడ్డా! ఇది తెలంగాణా గడ్డ, జాదా నహి చల్తా..సమజ్ అయిందా? మీరు వాడి మీద, వాడు ఇంకొకడి మీద..పాస్సింగ్ ది బగ్, సరే, ఆడండి , ఎన్నిరోజులు ఆడతారో అదికూడా చూస్తాం. రాజీనామాలు మళ్ళా ఎలక్షన్ల కోసం అనుకునేరు ..మీ వోటు మీకు కూడ పడదు..మల్లా తెలంగాణా రాష్ట్రంలనే మీరు అందరు ఎన్నికల్ల నిలబడాలే, ఇది కాకుండా ఏమాత్రం గిమ్మిక్స్ చేసినా మంచిగున్డది. మీకు పని లేకపోతె మాకు పని లేదు అనుకుంటార? ఆంద్ర నాయకులు ఎందుకు అంత కూతలు కూస్తున్నారో మాకు అర్థం ఐతనే ఉంది, మీ అండ దండలు పరిపూర్ణంగా ఉంది అని తెలుస్తూనే ఉంది. ఆంధ్రా జనులారా, కళ్ళు తెరవండి, నిన్నటికి నిన్న మీ విజయవాడలో దళిత బహుజనులు ఒక చిన్న మీటింగ్ పెట్టుకోలేక పాయినారు, మీ దగ్గర ఏమి స్వాతంత్రం ఉంది అనుకుంటున్నారు? తెలంగాణాల ఏకులం అయినా, మతం అయినా ఎక్కడైనా మీటింగ్ పెట్టుకోవచ్చు ధైర్యంగా, దర్జాగా.. తెలుసుకోండి, అవే పెట్టుబడి రాజకీయ నాయకులు, మిమ్మల్ని , మమ్మల్ని మోసం చేయాలని చూస్తున్నారు, మాకు తెలుసు, ఆ 'నలుగురు' తప్పితే, మెజారిటీ ప్రజలకి తెలంగాణా ఆంధ్రా సెపరేట్ కావాలని ఉందని, ప్రజలుగా కలిసి, ప్రాంతాలుగా విడిపోదామని కోరుకుంటున్నారని, కాని ఇవే క్షుద్ర రాజకీయాలు మిమ్మల్ని అణగదొక్కి, ఇక్కడ కూడా దోపిడీ చేద్దామని అనుకుంటున్నారు.

అసలు అన్ని పార్టీలను కొంత కాలం మనం మరిచి పొఇ, మన సమ్మెలు, మన బందులు నిర్వహిస్తే? అపుడు కాని అందరు ఉరికి రారు కదా? అయ్య జాక్లు, మీరు కెసిఆర్ దగ్గరకి పొతే చాల తప్పుడు సంకేతాలు పోతున్నయి, దయచేసి అందరూ ఒక్క కాడ కలవండి..పెద్దన్నకి సడెన్ గా కలబడి, సమ్మె విరమించండ్రి అని కేకేస్తాడు, తస్మాత్ జాగ్రత్త! ఎంతైనా అన్న మనసు వెన్న అంటే నమ్మున్రి. ఈ సారి మాత్రం మీరు స్వతంత్ర నిర్ణయాలు తీసుకోండి, లేకపోతె నిజంగా ప్రపంచం ముందు తల వంచుకోవాల్సి వస్తుంది. ఇదే ఫైనల్ బట్టిల్, విజయమో వీర స్వర్గమో! సోనియమ్మనో, తెలంగాననో! టీడిపినో, బీజేపినో..ఏదో ఒకటి తెల్చేద్దాం. ఇంకా దాగుడు మూతలు ఆడడం వల్ల, ఆత్మ బలి దానాలు ఎక్కువైతై తప్పితే పరిష్కారం లభించదు.

మేము గెలిస్తే రాష్ట్రం ప్రకటిస్తాం అంటున్నారు బీజేపి, గెలవక పొతే? నో తెలంగాణా కదా? మీ పార్టీలు అందరు, ఒక కన్ను, ఒక చెవి, ఒక నాలుక ఉన్నవారు కలవండ్రి దయచేసి, మిగిలిన వాళ్ళని ఊరికిచ్చి తన్నున్రి. ఇంకా చిన్నగా చెపితే వినరు అన్నల్లార, కొంచెం చురక తగలాలి, అపుడు మాత్రమె ఉద్యమం ముందుకు పోతది. ఇంకా దిల్లికి పొతే తెలంగాణా రాదు అన్న విషయం మరిచిపోవద్దు! మీకు చాతనైతే సోనియామ్మని రప్పించున్రి, ఎట్లనో కోదండ సారూ చెప్తారు, ఇంకా పోరాట రూపాలు ఇపుడిపుడే మార్తుతున్నై, మన ధైర్యం చూసి, మన పట్టుదల చూసి, మన నమ్మకాలపై వారి జులుం ఏమి నడవదని తెలిసిపాయింది చాల జాగలల్ల,..కాబట్టి ప్రజా ఉద్యమం నడిపిద్దాము, సహాయ నిరాకరణ చేద్దాము, బిల్లులు కట్టుడు బందు, కరెంట్ బందు, నల్లాలు బంద్..మరి అందరం ఏడికి పోదాం..కూకట్పల్లి, వనస్టాలి పురం పోదాం! ఇంకా ౨౦౧౪ వరకు మేము ఆగలేము. అప్పటి వరకు లాక్కొని వచ్చిన్రంటే మన ఉద్యమం ఒడి పాయినట్టే, ఆత్మలు అవమాన పడ్డట్టే. మనకు రాజకీయ పార్టీలు లేనట్టే..

మా జాక్లు, ప్రజా సంఘాలు విజయం సాదిస్తే, వారే మన హై కమ్మాండ్, మన నాయకులు కాదు..వాళ్ల లోంచే మంచి నాయకులని ఎన్నుకుందాం, ఎవడు త్యాగం చేస్తే వాడే నాయకుడు, పని చేసిన వాడిదే హక్కు..

నువ్వు నడిచినా దారంతా ముళ్ళూ..పల్లేరు గాయాలు
నీ కలల నిండా కాలాల గేయాలు,
నీ వర్తమానం కావాలి ఒక
అలుపెరుగని పోరాటం..


జై తెలంగాణా!
సుజాత సూరేపల్లి

ఇవ్వాల సోనియమ్మకు కాన్సరు, రేపు ...??

ఇవ్వాల సోనియమ్మకు కాన్సరు, రేపు రాహుల్ కు కడుపునొప్పి, ఎల్లుండి మన్మోహన్ కు కాళ్ళ నొప్పి, ఆ ఆతర్వాత, చిదంబరానికి ఎన్ను నొప్పి, ఇలా ఎవడికో ఏదో నొప్పి ఉండనుకుంటూ పోతే మన తెలంగాణా ఎపుదోస్తాడో నాకైతే సమజ్ అయితలేదు... అసలు నిర్ణయం తీస్కోవాల్సింది పార్లమెంటా లేకా సోనియమ్మా?? దీని అమ్మ జీవితం.... మొన్నటిదాకా ఆగష్ట్ దాక ఆగుమన్న కాంగిరేసు నాయకుల్లరా... సిగ్గూ సారం ఎమన్నా ఉందా మీకు?? దేశం లో ఎవనికి ఏ చిన్న నొప్పి వచ్చినా తెలంగాణా కే ఆటంకం.. తూ... మీ జీవితాలు... ఎప్పుడురా మీరు బాగుపడేది...??

బలిదానాలు వద్దు - తెలంగాణ ముద్దు: Appeal to All Telangana Sisters and Brothers,

బలిదానాలు వద్దు - తెలంగాణ ముద్దు: Appeal to All Telangana Sisters and Brothers

Appeal to All Telangana Sisters and Brothers, If you are thinking about sacrificing your life for Separate Telangana Please read this first ……..

It will only take about five minutes We know the agony of Telangana Martyrs who sacrificed their lives for Telangana. As on date 06th Aug 2011 more than 600 Telangana people (from Srikantha Chary to Srikanth Mtech Student), statistically, at an average of 1 per day sacrifice themselves for the sake of separate Telangana, at time of suicide they felt at least their death can realize Struggle of Telangana. They wanted all of the Telangana people should lead happy & prosperous life and none should follow them. Just think a while if you still feel suicidal,

1. Just try to close the eyes and see the faces of your mother and father and give a thought on what will happen to them after you.

2. Try to share your feelings with a person who can understand you very well and be always with you. Carefully choose a friend or family member or a relative, someone who is likely to listen & understand you.Call Telangana helplineCall/visit a forum/group/society/ local JAC which is working for Telangana

3. Please remember your goal is Telangana state; hence think how to achieve it. Try to list the possible solutions for achieving Telangana state and rank them. If you carefully observe self immolation will not be in your list of solutions. “Impossible only means that you haven't found the solution yet.”

4. Find the most effective solution from your list of solutions; identify the critical resource required for that, no doubt it is the people with strong determination, confidence. “If we can really understand the problem, the answer will come out of it, because the answer is not separate from the problem”

5. Telangana state is your desire; if not you who else will fight for it. First of all our young men must be strong,Telangana state will form for sure. “What we want is vigour in the blood, strength in the nerves, iron muscles and nerves of steel, not softening namby-pamby ideas.”

6. You have to be alive to realize Telangana state. In between goals is a thing called life that has to be lived and enjoyed. “The important thing about a problem is not its solution, but the strength we gain in finding the solution”. Arise, Awake and Stop not till the goal is reached...

Jai Telangana

హంతకుడి జాడ....! by -అల్లం నారాయణ

హంతకుడి జాడ....! by -అల్లం నారాయణ
ఆకాగితం ముట్టుకున్నప్పుడు వేళ్లలోకి దుఃఖం వ్యాపించినట్టయింది. వెన్నుపూస భయంతో గజగజా వణికింది. నరనరాన జ్వరం. బహుశా అతనింకా చనిపోయి ఉండకూడదు. అతను బతకాలి. ఆ కాగితం ఒక ఈ- మెయిల్. సమస్తే తెలంగాణ టెక్ ఇన్‌చార్జి శ్రీనివాస్ అపుడే ఆ కాగితం తెచ్చిచ్చి ‘ఇది మీకు పంపారు సార్. సూ సైడ్ నోట్’ అనగానే నిలువెల్లా భయం. అయిదూ ముపె్పై ఏడు నిమిషాలకు పంపిన మెయిల్ అది. కింద ఫోన్ నెంబర్ .9052559413. గది చల్లబడిపోయింది. మృత్యు శీతలం. గదిలో మా ఎండీ దామోదర్‌రావు, సీఈఓ కట్టా శేఖర్‌డ్డి , రాజం గారు, ఆర్ విద్యాసాగర్. ఒక్కసారిగా కమ్ముకున్న నిశ్శబ్దం. అతనింకా చచ్చిపోకూడదు. ఫోన్ చేశాను... నమ్ముతారా! దుఃఖంలో దుఃఖం కలిసినట్టు శ్రీకాంత్ చెల్లెలి శోకం విన్నానా ఫోన్‌లో మా అన్న సచ్చిపోయిండు. అయిపోయింది.

ఆశ ఆరిపోయింది. ఆ పిల్లవాడి గొంతు విని, మాట్లాడి, నిలబెట్టి.. ఊహ ఛిద్రమైంది. గది గంభీరమై పోయింది.ఏం చేయగలం ఇప్పుడు. ఎట్లా స్వీకరించాలి దీన్ని.. చిదంబరం వ్యాఖ్యలకు రోసి మరణించిన శ్రీకాంత్. హైదరాబాద్ జేఎన్‌టీయూ లో ఎంటెక్ చదువుతున్న విద్యార్థి అతనిట్లా రాశాడు. ‘డియర్ సర్! నేను శ్రీకాంత్. జేఎన్‌టీయూలో ఎంటెక్ చేస్తున్నాను. నా తల్లిదంవూడులకు నేనొక్కణ్నే కొడుకుని. నేనిప్పుడు తెలంగాణ ఉద్యమంలో భాగం అవుతున్నా. యాదిడ్డి ఆత్మహత్యగురించి పార్లమెంటులో చిదంబరం చేసిన ప్రకటన పట్ల నేను నిజంగా బాధపడుతున్నాను. నా ఆత్మహత్యను కూడా ఇట్లా తప్పుడు ఆత్మహత్య చేయొద్దు.నా ఆత్మహత్య వాంగ్మూలాన్ని పొందుపరుస్తున్నా.

పాస్ వర్డ్. జై తెలంగాణ’ ఇదీ నమస్తే తెలంగాణ సంపాదకునికి శ్రీకాంత్ మరణానికి కొన్ని నిమిషాల ముందు పెట్టిన నోట్ సారాంశం. ఈ మెయిల్ అందుకున్న వెంటనే అతను చనిపోవద్దని కోరుకున్నా.. కుదరలే. మరో ఆత్మహత్య అయినా వీటిని ఆత్మహత్యలే అనాలా? ఇది హత్య కాదా! హంతకులు పోల్చుకోలేని వారు కాదు. హంతకులు మహాసౌధాల్లో ఉన్నారు. హంతకులు ఎవరు? యాదిడ్డి మరణాన్ని శంకించిన వారెవరు? మనసు పూడుకు పోతుండగా.. చిక్కదీసుకున్న ధైర్యంతో అమ్మను కూడా యాదిచేసుకుని రాసిన ఒక ఆర్తరావాన్ని ఎందుకని శంకించారు. హోంమంత్రి చిదంబరం మనసు స్థానంలో ఏమి ఉండి ఉంటుంది. వేదాంత కంపెనీ కాదు చావు అంటే. టూజీ స్పెక్ట్రమ్‌లు, కామన్ వెల్త్‌లూ, రాజాలు, బాజాలు, భవంతులు కాదు. మృత్యువంటే సాదాసీదా మనసుల , మనుషుల ఆర్తరావం ఎన్నడూ వినపడని పార్లమెంటు స్ట్రీట్‌లో జరిగిన ఒక ఆత్మహత్యను శంకించినందుకు మరో ఆత్మహత్య జరిగింది. ఎవరు బాధ్యులు.

చిదంబరం యాదిడ్డి ఆత్మహత్యను అవమానించినందుకు మరో అవమానపు హత్య. ఎవరు బాధ్యులు. శ్రీకాంత్‌కు కలలున్నాయి. శ్రీకాంత్‌కు ఫేస్‌బుక్కూ, పెరిగిన ప్రపంచం, స్నేహితులు, పుట్టిన రోజులు, హైదరాబాద్‌లో విశాలంగా భాసిల్లే జేఎన్‌టీయూ క్యాంపస్ , చిట్ చాట్లు , జీవితం నిండుగా ఉన్నది శ్రీకాంత్‌కు. అతను సాంకేతిక అంశాల మాస్టర్‌గిరీ చేసినా.. మనసు ఉన్న చోట పదిలంగా ఉన్నట్టున్నది. స్పందించే గుణమూ కాపాడుకున్నడు కనుకనే శ్రీకాంత్‌లో తెలంగాణ ఉన్నది. తెలంగాణ కోసం ఆత్మహత్య చేసుకున్న యాదిడ్డి ఉన్నడు. ఎవరు చెప్పాలి. శ్రీకాంత్‌కు కళ్లూ, చెవులూ, నోరు, పడిపోయిన ప్రభుత్వాలకు శ్వాస ఆగి అంపశయ్యపై తీసుకుంటున్న ప్రజాస్వామ్యాలకు, ఏ మొరా వినపడదని. ఆత్మహత్యలు వద్దేవద్దు.

చిదంబరం ప్రకటనకు, కావూరి కావరాలకు, లగడపాటి జగడాలకు, సోనియాగాంధీ పట్టనితనాలకు, ప్రణబ్‌ముఖర్జీ నటనలకూ, మోసాలకు, దుర్మార్గాలకు, ఆడిన మాట తప్పినందుకు, మాట ఇచ్చి మోసం చేసినందుకు... హంతకుపూవరు? అని ప్రశ్నిస్తూనే హతమైపోతున్న వారికీ.. దేనికీ రంది పడకూడదు. నిజమే తెలంగాణ ఒక కలే. నిజమే తెలంగాణ ఒక ఒడువని తీరని దుక్కమే. నిజమే కానీ తెలంగాణ ఒక ధిక్కార భూమి కూడా. శ్రీకాంత్ నువ్వు బతికి ఉంటే చిదంబరం, రెండు నాల్కల మీద, చంద్రబాబు రెండు కళ్ల మీద, ప్రజాస్వామ్యపు రుజాక్షిగస్థత మీద నువ్వూ, నేనూ సబ్బండ జాతీ దండెత్తి ఉండేవాళ్లం కదా! శ్రీకాంత్. మందమర్రి ఊరు. ఫోన్‌లో గుడగుడమని దుఃఖం ప్రహహించడం ఎవరికైనా ఎప్పుడైనా అవగతమయిందా.. సంపాదకుడా. ఏడువు. కరువుదీరా.. కల్మషం లేనిదొక కంటినీరే. శ్రీకాంత్ చెల్లెలు ఏడుస్తున్నది. చెవుల్లో మోగుతున్న చావు బాజా.. ఏమి ఖర్మమీ తెలంగాణది. ఒక్కడే కొడుకు. సింగరేణి సిగలో మెరిసిన చదువుల మేలిముత్యం. అయిపోయింది.

‘అన్న సచ్చిపోయిండు’ ఆ ఒక్క మాటే వద్దు. ఏది వినపడకూడదో.. అది. అంతా ఇక క్రితం తర్వాతే. కొంచెం ఆగితే.. కొంచెం కాలం జరిగితే. శ్రీకాంత్‌తో మాట్లాడగలిగితే.. శ్రీకాంత్.. తెలంగాణ గురించి నీతో సంభాషించాలనుంది. ఇరాముగా. మొత్తం పనులన్నీ బందుపెట్టి.. నా డెడ్‌లైన్లు పక్కనపెట్టి చాలా తీరికగా. నీ ఒక్కనికోసమే. మా అందరి కోసం జయశంకర్ మాట్లాడినట్టుగా.. గద్దర్ పాడ్తున్నట్టుగా.. అవును. తెలంగాణకు కేసీఆర్ మామయ్య అన్నవుగదా.. ఆయన మాట్లాడ్తున్నట్టుగా.. రందిపడొద్దు.. రణం చెయ్యాలె. అన్నట్టుగా.. శ్రీకాంత్‌నువ్వే లేవు. దగాపడ్డ తెలంగాణ.. సంగతులు ఎవరికి చెప్పుకోవాలి మేము. ఒక్కరొక్కరుగా.. మీరు.. ఇట్లా రాలిపోతున్నప్పుడు.. కాలిపోతున్నప్పుడు.. కూలిపోతున్నప్పుడు.. ఎవరికీ తెలంగాణ.. ఎవరి కలల కోసం తెలంగాణ.. శ్రీకాంత్‌కు అన్నీ తెలుసు. అతనొక విజ్ఞాని.

తెలంగాణ వస్తే ఏమి చెయ్యాలో తెలుసు? కానీ.. ప్రభుత్వాలు, వారిని నడిపే, దళారీలు, తాబేదార్లు, దొంగలు ప్రజాస్వామ్య సౌధాలను మలినం చేస్తున్న బేపారులు ఎట్లా దేనికి, ఎందుకు? ఆటంకం అవుతారో తెలియదు. తెలంగాణ ఎందుకు రాదో?ఎందుకు వస్తదో? ఏమి చేస్తే వస్తుందో తెలియదు. మనసులేని, మనిషితనం లేని, ఉత్త సాంకేతిక పదాల, బోలు మనుషుల సమూహాల మధ్య ఎట్లా మెసలాలో? తెలియదు. అంబేద పిల్లలు. శ్రీకాంత్ మిమ్మల్ని ప్రేమించే తల్లిదంవూడులం. మిమ్మల్ని ప్రేమించే ఉద్యమకారులం. మిమ్మల్ని ప్రేమించే తెలంగాణవాదులం. యుద్ధం మధ్యలో... నిలబడి ఉన్న వాళ్లం. ఒక్క వ్యాఖ్య కోసం. ఒక్క చర్య కోసం ప్రతిచర్య ఉంటుంది. కానీ.. ఆత్మహత్య దేనికీ పరిష్కారం కాదు. ఆత్మల స్థానంలో దయ్యాలు తిష్టవేసిన మనుషుల కోసం, గుండెల స్థానంలో రోగక్షిగస్థమైన ఉత్త తోలుతిత్తులు ఉన్న వాళ్ల కోసం ఎందుకు శ్రీకాంత్.

మీ ప్రాణాలు పోవడం. మీ చెల్లెలు ఏడుస్తున్నది. ఇప్పుడిక ఒకే ఒక ప్రశ్న. యాదిడ్డిది ఆత్మహత్య. అవును నిజమే. కానీ ఎందుకని యాదిడ్డి ఆత్మహత్య చేసుకున్నడు. సరే. శ్రీకాంత్ ఉరిపోసుకున్న శిరసునడుగు. అప్పటి దాకా సుచేతనంగా ఉద్వేగాల ఊయలలూగి కొట్టుమిట్టాడిన అతని ఆలోచనా అంతరంగాలను దర్శించు. అతను చిదంబరం వ్యాఖ్యలకు కలతబారాడు. ఈ బలవన్మరణానికి కారకుపూవరు? ఇంతకీ హంతకుపూవరు? తొమ్మిదో తేదీన మహాభారత దేశపు మహా ఘనత వహించిన ప్రజాస్వామ్య సౌధం పార్లమెంటులో తెలంగాణ ప్రక్రియ ప్రారంభమవుతుందని ప్రకటిస్తూ, చిదంబరం అదే పార్లమెంటులో ‘ మీది మీరే తెల్చుకోండి’ అన్నప్పుడు ఈ దేశంలో ప్రజాస్వామ్యం ఉన్న ఈ దేశంలో ప్రజాస్వామ్యం పరిఢవిల్లుతున్న ఒక రాష్ట్రం విడిపోయే సమస్య మీద మీది మీరే చూసుకోండని అంటే పార్లమెంటుపూందుకు? రాజ్యాంగాపూందుకు? ఆర్టికల్ 3 అలంకరణపూందుకు? దీనికి యూపీఏలు, కోర్ కమిటీలు, మతులు తప్పిన వృద్ధ జంబూకాలు, తక్తుల మీద కూచొని మాటపూందుకు? అసలు మనకు ఒక కేంద్ర ప్రభుత్వం ఉందా? ఉంటే అది పనిచేస్తున్నదా? పనిచేస్తే ఏం చేస్తున్నది? తెలంగాణ ఇంకేం జెయ్యాలె. శాంతిగానూ, సామరస్యంగానూ, ఒక మహా యుద్ధం నడుస్తున్నది. పద్దెనిమిది నెలలు ఉధృత పోరాటం. ఆరువందల బలిదానాలు.

పార్లమెంటు సౌధానికి దగ్గరా యాదిడ్డి బలిదానం. ఇదిగో ఇవ్వాళ్ల మీ మురికి మనసులను బద్దలు కొడ్తూ, మీ వక్ర భాష్యాలు, వంకర మాటలు, చేతలు బద్దలుకొడుతూ ఉరికొయ్యను వేలాడిన శ్రీకాంత్. తెలుసా! ఇది ఆరని కుంపటి. నిజమే అప్పటి దాకా శానిగా మాట్లాడిన వాడు, అప్పటి దాకా సమజ్‌దార్‌గ మాట్లాడినవాడు. గుండెల్లో పచ్చల పిడిబాకు దిగేసినప్పుడు కలిగే ఒక భంగపాటులో ఉంది. ఒక ప్రజాస్వామ్యాన్ని, పార్లమెంటును, రాజకీయ ప్రక్రియను, ఆర్టికల్ 3ని, న్యాయాన్ని, ధర్మాన్ని నమ్ముకున్నది తెలంగాణ. కానీ.. కానీ.. మిస్టర్ చిదంబరం. న్యాయం విఫలమయిన చోట, ధర్మం ఓడిపోయిన చోట, ప్రజాస్వామ్యం పరాధీనమైనచోట, రాజ్యాంగం విఫలమయిన చోట ఇప్పుడు ఆత్మహత్యలు, బలిదానాలున్నయి. వాటి తర్వాత ఏముంటాయో? తెలుసా? తెలంగాణకు ఆయుధమూ తెలుసు.

ఇంకేం చెయ్యాలె తెలంగాణ. శ్రీకాంత్... ఈ దుక్కాన్ని రాస్తున్న చోట, వేళ్లు వణుకుతుండగా ఫోన్‌లోంచి శ్రీకాంత్ చెల్లెలు వెక్కిళ్లు వినపడుతుండగా, ఇదే సమయాన నా ముందొక మరో ఆత్మహత్య నోటు.. మరో మరణ వాంగ్మూలం. తెలంగాణ ప్రజలకు తెలియజేయునది ఏమనగా, నేను కే.రమేశ్; పీఎస్ మనోహరాబాద్, మండలం తూప్రాన్, జిల్లా మెదక్ వాసిని.. తెలంగాణ ప్రకటన ఆగస్టు 30 లోపు ప్రకటించాలి. లేనిచో సెప్టెంబర్ ఒకటో తేదీన ఆంధ్రవూపదేశ్ శాసనసభ వద్ద ఆత్మహత్య చేసుకుంటాను’. ప్రజాస్వామ్యం విఫలమయింది. ఇక ఆత్మహత్యలు చాలించాలి. రంది వద్దు రణానికి దిగాలె. మిస్టర్ చిదంబరం.. హంతకుపూవరో?తెలంగాణ పోల్చుకున్నది.

ఇంకేం చేస్తుంది తెలంగాణ చావో.. రేవో.. చచ్చి సాధించలేం. బతుకాలె. బతుకాలె... బతుకాలె. బలిదానాలు కాదు. తెలంగాణ బలికోరే రోజులచ్చినప్పుడు మీ మహా సౌధాలు ముక్కలయ్యే ప్రమాదం పొంచి వుంది.. జాగ్రత్త... జాగ్రత్త.. శ్రీకాంత్ నువ్వు చనిపోకుండా ఉంటే.. నీ ఒక్కడితోనే, దివారావూతులు తెలంగాణ గురించి మాట్లాడాలని ఉంది. నువ్వే లేవు. తెలంగాణ బతికే ఉంది. మిగిలే ఉంది. అది తన కలను సాకారం చేసుకుని తీరుతుంది. ఆత్మహత్యలు వద్దు. శ్రీకాంత్ మేం పోరాడతాం. శ్రీకాంత్ నీకు ఇదే నీ మందమపూరిలో బతికిన మనుషుల గురించి చెప్పాలని ఉన్నది. ఇక్కడ పారాడి,పోరాడిన వాళ్ల సంగతి చెప్పాలని ఉన్నది. ఉత్త చేతులతో మట్టికాళ్ల మహారాక్షసి మీద యుద్ధం ప్రకటించిన వాళ్ల గురించి చెప్పాలని ఉన్నది. గొంతు గుడగుడమంటున్నది. పెద్ది శంకర్ గురించి, బెల్లంపల్లిలో కన్నాలబస్తీలో వెలిగిన గజ్జెల గంగారాం గురించి, పులి మధునయ్య గురించి, ఎగిరే లోహ విహంగాలను గురి చూసి కొట్టగలిగిన గెరిల్లా యోధురాలి గురించి చెప్పాలని ఉన్నది. నువ్వే లేవు. శ్రీకాంత్ నువ్వుండాలి. తెలంగాణ గెలవాలి. శ్రీకాంత్‌లు, యాదిడ్డిలు బతకాలి. బతకాలి. బతకాలి.

దునియా అంతా స్నేహితుల దినోత్సవ వేడుకలు జరిగే రోజు

దునియా అంతా స్నేహితుల దినోత్సవ వేడుకలు జరిగే రోజు, తెలంగాణలో ఒక "మిత్రుని" అంతిమయాత్ర... శ్రీకాంతు నా దోస్తు కాదు, అతనెవ్వరో తెలవదు, కాని నాకు కన్నెళ్ళు ఆగడం లేదు.. ఎందుకు చచ్చిపోవాలి తను... నా దోస్తులాంటోడే కదా తనుకూడా.. తెలంగాణ కోసం అందరం ఉద్యమం చేస్తనె ఉన్నం... కాని ఎక్కడ పొరపాటు జరిగిందో నాకు సమజ్ ఐతలేదు, ఎందుకు మనవాళ్ళు ఆత్మహత్య చేసుకునే దిశల ఆలోచన చేస్తున్నరు!! ఒక్కొక్క మిత్రుడూ ఇలా రాలిపోవలసిందేనా...! నాకు నిజంగా ఇదొక కల ఐతే మంచిగుండు అనిపిస్తుంది.. కాని ఇది కన్నీళ్ళు పెట్టించే నిజం.. కలలను కల్లలు చేసే నిజం.. ఇక వొద్దు దోస్తులూ, ఇంక మనలో ఒక్కరు కూడా చనిపోవొద్దు... ఆత్మహత్యలతో తెలంగాణ రాదు, ఖచ్చితంగ దాదు.. తెలంగాణ రావాలంటే ఉద్యమ దిశ ఎటువైపుకు మార్చాలె అన్నది ఆలొచిద్దం, చర్చిద్దాం, ఏమి చేద్దమన్న నేనుకూడ ఉన్నమీతో, దోస్తు లాంటోన్ని.... మాట్లాడుదం, ముంగటికిపోదాం.. ఒక్క ఫోన్ చేయ్యున్లి నీవెంబడి ఉంటా, పోరాటంల పక్కనుండి నడుస్తా, ఏదంటే అది చేద్దం.. తెలంగాణ తెచ్చుకుందాం, తెలంగాణ రాష్ట్రం ల బతుకుదాం..లొల్లి లొల్లి చేద్దాం.. అంతే కని చచ్చిపోవడం అన్న మాటేవద్దు...

నేనెట్ల బతుకుదూ !

నేనెట్ల బతుకుదూ !

చిన్నపుడు నువ్వు కడుపులో
చిన్ని పాదాలతో తన్నుతుంటే
బాధని నొప్పిని చూసి మురిసి పోయిన

నువ్వు పుట్టినపుడు
నేను మళ్లీ ఒక జన్మ నెత్తి
నిన్ను కన్నా..నాన్నా !

నువ్వు పడుకోవాలని
ఎర్రటి కళ్ళతో నేను
నిద్రలేకుండా గడిపిన రాత్రులు
అన్ని జీవితంలో మధురమే

నువ్వు మొదటి సారి
ముద్దుగా అమ్మా అని పిలిచినపుడు
సంబురంగా ఊరంతా
గోపాగా చెప్పుకున్న
నీకు చిన్న జరం వస్తే
తీరొక్క దేవ్వుల్లకి మొక్కు కుంటి
ఎన్నొద్దులు ఉపాసాలున్ననో

ఒక్కో అడుగేస్తూ నువ్వు తుళ్ళి పడుతున్నపుడు
నన్ను నేను తమాయిన్చుకోలేక
నానా యాతన పడ్డ చిన్నా

నువ్వు లిల్లి చేసుకుంట స్కూల్ డ్రెస్
వేసుకుని మొదటి సారి బడికి పోతుంటే
నువ్వు పెద్ద ఆఫీసర్ ఐపొఇనన్త్తుగా
మస్తు కుషి అయిన ..
నువ్వు పెద్దగైనన్ని రోజులు
కష్టం తెలవకుండా
పస్తులున్డుకుంటా
పైసలు కూడ పెట్టి
పగలు రాత్రులు నీ కోసం
కలలు కంటూ
నన్ను నేను మరిచి పోయి
నువ్వే సర్వస్వం అనుకున్నా ..

పెద్ద చదువులు చదువు కుంట
నువ్వు ముందుకు పోయి
ఎంతో పెద్ద వాడివి కావాలని
ఎన్ని రాత్రులు కలలు కన్న బిడా!

అపుడెపుడో నువ్వు
జై తెలంగాణా అని
ఎప్పుడు ఆ ముచ్చట్లే చెప్పుతుంటే ..
తెలంగాణా తల్లి కోసం నీ ప్రేమని
చూసి..మరింత మురిసినా ..
నా కొడుకు చూడున్ద్రి అని
కనపడ్దోల్లకల్లా చెప్పుకున్నా ..

నిన్నటికి నిన్న
రక్తం పంచి , జీవితాన్ని
నీ కోసమే ధార పోసిన
ఈ తల్లిని మరిచి ..
నీ కుటుంబాన్ని అంత మరిచి పోయి
ఒక ఉత్తరం రాసి పెట్టి
నేను నా తెలంగాణా తల్లి కోసం
ప్రాణాలు విడుస్తున్నా అని
మమ్మలనందరినీ ఇడిచిపెట్టి పొతే ..
బిడ్డా !

ఇన్ని కోట్ల మందికోసం
నిన్ను కనీ మోసిన తల్లిని
కాటికి పంపించకుండా
ముద్దు మురిపెం తీరకుండా
అర్ధంతరంగా పాయినందుకు
గుండెలు బాదుకుంటా ఎడుస్తునా?
ఇంత గొప్ప తండ్రిని కన్నందుకు
చరిత్రలో నిలబడ్డందుకు గర్వపడుదునా..
ఏమి చెప్పకుండా
గట్లేట్ల పోతివి కొడుకా!

కాలేజి పోయి గంట సేపు
లేటుగొస్తే కాలు గాలిన పిల్లోలె
ఆటు ఇటు తిరుగుతుంటి
ఎప్పటి రాని దూరాలకి పాయినవంటే
నేనట్ల యాది మరిచి
ఎట్లా బతుకుదూ..
ఏడుస్తానికి కూడా కండ్లనీళ్ళు
లేకుండా పాయె బిడ్డా!
ఇంత పాడు బతుకు పగోల్లకు
కూడా రావొద్దు ..రావొద్దు!

నువ్వు సచ్చినవని
లోకమేమి ఆగం గాలే
నీ చివరి కోరిక కోసం
ఏ ఒక్కరు తన్లాడతలే..
పానం ఆగం చేసుకున్టివి
పాపిష్టి నాయకుల కోసం

బిడ్డల్లారా!
అమ్మ కడుపు కోత పెట్టకున్రి
కన్నోల్లని గోస గోస చేయకున్రి
నీ కల తెలంగాణా కోసం అయితే
మేము నీతో నడుస్తం..
నిండు ప్రాణం కాదు
అమ్మకి ఇచ్చేది
కల కాలం ఉండే నిండైన జీవితం
నీ పోరాటమే ఏ అమ్మకైనా బలం
నీ విజయమే అమ్మకి నిజమైన వరం!
గోస పెట్టకున్రి తండ్రి!
నిండు నూరేళ్ళు చల్లగా బతకండ్రి!
మీ ప్రాణాలని తీసుకుంటున్న
నీచ రాజకీయ నాయకులని
తన్ని తన్ని తరమండ్రి..
మీరే నాయకులు కండ్రి!
తెలంగాణా సాధించండి..

-సుజాత సూరేపల్లి
(శ్రీకాంత్ మరణ వార్త చూసి తట్టుకోలేని బాదతో..తల్లి మనసుతో )

Friday, July 15, 2011

కాపీ ఉద్యమానికి కాపీ కవరేజి



ఆయన పేరు కొమ్మినేని శ్రీనివాస రావు. N-TV అనే చెత్త టీవీ చానెల్ కు చీఫ్ ఎడిటర్ ఉద్యోగం వెలగబెడుతున్నాడు.
ఆయన చానెల్ లో ప్రదర్శించే ప్రావీణ్యానికి తోడు సారు ఒక వెబ్ సైటు కూడా నడుపుతున్నాడు.

www.kommineni.info అనే పేరు మీద ఉన్న అ వెబ్ సైటును ఆయన తెలంగాణవాదంపై విషం చిమ్మే
ఏకైక ఎజెండాతో నడుపుతున్నారు. N-TV లో తెలంగాణ పై చిమ్మే విషం సరిపోక ఇది అదనపు డోస్
అన్నమాట. తెలంగాణ ఉద్యమం గురించిన ఎంత పాజిటివ్ వార్తలనైనా "తనదైన శైలి" లో నెగెటివ్ గా
రాయడంలో కొమ్మినేనిని మించినవారు లేరు.

స్వంతంగా ఒక్క ఆలోచన కూడా రాని సీమాంధ్ర ఉద్యమ నాయకత్వంపై మొన్న నేనొక పోస్టు రాశాను.
ఇవ్వాళ కొమ్మినేని గారు తిరుపతిలో జరిగిన వంటా వార్పు గురించి ఒక పోస్టు రాశారు.
అందులో యధాశక్తి సీమాంధ్ర ఉద్యమాన్ని పొగిడేసారు. అంతవరకూ బాగానే ఉంది. కానీ సారు వారు
అక్కడే అతి తెలివి చూపించి అడ్డంగా దొరికిపోయారు.

తిరుపతిలో వంటా వార్పు వార్తకు ఆయనగారు వాడిన ఫొటో గత నెల హైదరాబాదులో జరిగిన వంటా వార్పు
సందర్భంగా తీసినది. గన్ పార్క్ వద్ద తెలంగాణ ఉద్యోగులు చేసిన వంటా వార్పు ఫొటోను కొమ్మినేని గారు
నిస్సిగ్గుగా వాడేసారు.
కొమ్మినేని పోస్టును ఈ కింది లింకులో చూడండి:
http://kommineni.info/articles/dailyarticles/content_20110713_21.php
-


-
ఆ ఫొటో హైదరాబాద్ లో తీసిందని అంత ఖచ్చితంగా ఎలా చెబుతున్నారని అంటారా?
ఎందుకంటే అది naa friend తీసిందే కాబట్టి!

ఇదిగో ఒరిజినల్ ఫొటో
-



-

లేని ఉద్యమాన్ని భూతద్దంలో పెట్టి చూపించడానికి ప్రయత్నిస్తే ఇలాగే దొరికిపోతారు మరి!

ఇంటర్నెట్లో ఒక సైట్ లోని ఫొటోలు ఇంకొక సైట్లో వాడుకోవడం మామూలే అయినా ఒక ఉద్యమానికి
సంబంధించిన ఫొటోలు సరిగ్గా ఆ ఉద్యమానికి వ్యతిరేకంగా జరిగే ఉద్యమ కవరేజ్ కి వాడుకోవడం అయితే
జర్నలిజం వరిత్రలోనే ఎక్కడా జరిగి ఉండదు.

ఈ విధంగా మన కొమ్మినేని గారొక గొప్ప ట్రెండ్ సృష్టించారనుకోవాలి.

ఇకపై సీమాంధ్ర చానెళ్లలో, పేపర్లలో "సీమాంధ్రలో ఉద్యమం ఉధృతం" లాంటి వార్తలు వస్తే ఆయా వీడియోలు,
ఫొటోలు నిజమైనవా లేక కొమ్మినేని బ్రాండా అని కళ్ళు చికిలించుకుని చూడాలేమో మనం.

Thursday, July 14, 2011

"తెలంగాణ " : అడ్డుకునే అధికారం అసెంబ్లీకి లేదు

అడ్డుకునే అధికారం అసెంబ్లీకి లేదు
రాష్ట్ర అసెంబ్లీకి నిర్దిష్ట కాలవ్యవధిలో అభివూపాయం తెలిపే అవకాశం ఇవ్వాలి. అసెంబ్లీ తన అభివూపాయం చెప్పనంత మాత్రాన అది బిల్లు ప్రవేశపెట్టడానికి అడ్డంకి కాదు. అసెంబ్లీ అభివూపాయాన్ని పార్లమెంటు ఆమోదించాలని, పరిగణనలోకి తీసుకోవాలని ఎటువంటి నిబంధన లేదు.

ఒక అబద్ధాన్ని వెయ్యిసార్లు పదేపదే చెబితే అది వాస్తవం కాదు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు విషయంలో ఇదే జరుగుతున్నది. కొంత మంది కాంగ్రెస్ నాయకులు, తెలంగాణ వ్యతిరేకులు తెలంగాణ రాష్ట్రం ఏర్పడాలంటే చట్టం ప్రకారం ఆంధ్రవూపదేశ్ అసెంబ్లీలో తీర్మానం చేయాలని తప్పుడు ప్రచారం చేస్తున్నారు. ఇదంతా పచ్చి అబద్ధం. ప్రముఖ తెలంగాణ వాది సుభాష్ చంద్ర అందించిన వివరాలను ఈ కింది విధం గా ఉన్నాయి. మొదటి భాగం రాజ్యాంగంలోని సంబంధిత వివరాలు. రెండవ భాగం ఈ అంశంపై చర్చలు. మూడవ భాగం బొంబాయి హైకోర్టు ఇచ్చిన తీర్పులోని భాగం. రాష్ట్ర విభజన బిల్లును ఆ రాష్ట్ర అసెంబ్లీ ఆమోదించవలసిన అవసరం లేదనేది కోర్టు తీర్పు సారాంశం.

మొదటి భాగం:
భారత రాజ్యాంగం- ఆర్టికల్ 2 ప్రకారం పార్లమెంటు చట్టం ద్వారా కొన్ని నిబంధనలతో కొత్త రాష్ట్రాలను ఏర్పాటు చేయడానికి, కలపడానికి అధికారం ఉంది.
ఆర్టికల్3 ప్రకారం కొత్త రాష్ట్రాలను ఏర్పాటు చేయవచ్చు, సరిహద్దులను మార్చవచ్చు. రాష్ట్రాల పేరు మార్చవచ్చు.

పార్లమెంటు చట్టం ద్వారా ఈ విధంగా చేయవచ్చు.
ఒక రాష్ట్రం నుంచి కొంత భాగాన్ని విడదీయడం ద్వారా, రెండు లేదా అంతకు మించి రాష్ట్రాలను కలపడం ద్వారా లేదా కొన్ని రాష్ట్రాలలోని భాగాలను కలపడం ద్వారా, ఏదైనా భూభాగాన్ని ఒక రాష్ట్రానికి కలపడం ద్వారా కేంద్రం కొత్త రాష్ట్రాన్ని ఏర్పాటు చేయవచ్చు. ఈ విధంగా ఏదైనా రాష్ట్ర భూభాగాన్ని పెంచవచ్చు, లేదా తగ్గించవచ్చు. రాష్ట్ర సరిహద్దు లు మార్చవచ్చు. రాష్ట్రం పేరు మార్చవచ్చు.

రాష్ట్రపతి సూచన ద్వారా తప్ప సంబంధిత బిల్లును పార్లమెంటు ఏ సభలోనూ ప్రవేశపెట్టకూడదు. ఈ బిల్లు ఏదైనా రాష్ట్ర భూభాగానికి, సరిహద్దుకు పేరుకు సంబంధించినది అయితే రాష్ట్రపతి ఆ బిల్లును సంబంధిత రాష్ట్ర అసెంబ్లీ అభివూపాయం తెలుసుకోవడానికి పంపించాలె. రాష్ట్రపతి సూచించిన గడువు ముగిసేవరకు వేచి ఉండాలి.

రెండవ భాగం:
రెండవ అధికరణానికి సంబంధించి రాజ్యాంగ నిర్మాతలు ఏమన్నా రు. (1948 రాజ్యాంగ సభ) కె. సంతానం ఈ విధంగా వివరించారు- ఉదాహరణకు మద్రాసు రాష్ట్రం సంగతి చూద్దాం. ఆంధ్రా వారు విడిపోవాలంటున్నారు. మద్రాసు శాసనసభలో తీర్మానం ప్రవేశపెట్టారు. తీర్మానం వీగిపోయింది. కథ అక్కడితో ముగుస్తుంది. ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటు చేయడానికి వారింక ఏమీ చేయలేరు. ఇట్లా కాకుండా గౌరవనీయులైన డాక్టర్ అంబేడ్కర్ చెప్పిన ప్రకారమైతే- ఆంధ్రా వారు శాసనసభలో మెజారిటీ పొందలేకపోతే రాష్ట్రపతి దగ్గరికి వెళ్లి తమ సమస్య వివరించుకోవచ్చు. తమ రాష్ట్ర ఏర్పాటుకు అడ్డంకి తొలగించమని కోరవచ్చు. రాష్ట్రపతి సంతృప్తి చెందితే వారి సూచనల ప్రకారం పార్లమెంటులో బిల్లు ప్రవేశపెట్టమని సూచించవచ్చు. కేంద్ర ప్రభుత్వం గానీ ప్రైవేట్ సభ్యులు లేదా బృందం ఈ బిల్లును ప్రవేశపెట్టవచ్చు.

పండిట్ హృదయ్‌నాథ్ కుంజ్రూ ఈ విధంగా అన్నారు:
ప్రాంతాల పునర్ వ్యవస్థీకరణకు రాష్ట్రాల ఆమోదం అవసరం లేదు. వాటిని సంప్రదిస్తే సరిపోతుంది.

పండిట్ ఠాకూర్ దాస్ భార్గవ ఈ విధంగా అన్నారు:
ఒక ప్రాంతం ఒక రాష్ట్రం నుంచి విడిపోయి మరో రాష్ట్రంతో కలవడానికి స్వేచ్ఛ ఉండాలె. ఈ సౌకర్యం దేశంలోని అన్ని ప్రాంతాలకు వర్తింపచేయాలి. అడ్డంకులు ఉండకూడదు. ఒక ప్రాంతం విడిగా ఉండాలనుకుంటే స్వయం నిర్ణయాధికార హక్కు ఉండాలి.

ప్రొఫెసర్ కె.టి.షా ఈ విధంగా అన్నారు:
ఒక ప్రాంతం రాష్ట్రం నుంచి విడిపోదలుచుకుంటే ఆ ప్రతిపాదన సభ్యుల ముందు పెట్టాలి. మెజారిటీ సభ్యులు దానిని తిరస్కరిస్తారు కనుక ఆ లక్ష్యం నెరవేరదు. ఏ రాష్ట్రం నుంచి అయినా ఒకవూపాంతం విడిపోయే ఆకాంక్షను గౌరవించాలని నేను కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కోరుతున్నాను. కొత్త రాష్ట్రం ఏర్పాటులో అడ్డంకులను తొలగించాలి. అందు కు సంబంధించిన చట్టబద్ధమైన సహకారం అందించాలి. ఏ రాష్ట్ర అసెంబ్లీ కూడా కొంత భూభాగం విడిపోతామంటే అంగీకరించదు. బాధిత ప్రాంతం అభివూపాయాలు వెలుబుచ్చడానికి అవకాశం కల్పించ దు. ఆ ప్రాంత ప్రజల అభివూపాయం, అసెంబ్లీ తీర్మానం పరిశీలించిన తర్వాత నిర్ణయం తీసుకునే అధికారం పార్లమెంటుకు ఉండాలె తప్ప రాష్ట్రపతికి కాదు.

ఈ బిల్లుకు సంబంధించి నోటీసు ఇచ్చే అధికారం ప్రతి సభ్యునికి ఉండాలి. రాష్ట్ర అసెంబ్లీ అభివూపాయం తెలుసుకోవచ్చు. కానీ విడిపోదామన్న ప్రాంత ప్రజల అభివూపాయం మేరకే మార్పు జరగాలి. ఈ ఏర్పాటు చేయకపోతే ప్రజల స్వయం నిర్ణయాధికారం అనే సూత్రాన్ని విస్మరించినట్టవుతుంది. స్వాతంత్య్ర రాగానే అందరికీ స్వయం నిర్ణయాధికారం ఉంటుందని చెప్పుకున్నాం. రాష్ట్ర అసెంబ్లీ అభివూపాయం తెలుసుకోవచ్చు, పరిశీలించవచ్చు. కానీ నిర్ణయాత్మ పాత్ర వహించేది మాత్రం విడిపోదామనుకుంటున్న ప్రాంత ప్రజల అభివూపాయం మాత్రమే.

ప్రొఫెసర్ షిబ్బన్‌లాల్ సక్సెనా ఈ విధంగా అన్నారు:
రాష్ట్రపతికి ఎవరైనా సభ్యుల నుంచి తీర్మానానికి సంబంధించి నోటీసు అందినట్టయితే ఆబాధిత ప్రాంత ప్రజల అభివూపాయం ముందు తెలుసుకోవాలి. ఆ ప్రాంత మెజారిటీ ప్రజలు విడిపోతే సంతోషంగా ఉంటామని అభివూపాయపడుతున్నట్టయితే మంత్రి వర్గాన్ని సంప్రదించి బిల్లు ప్రవేశపెట్టాలనే సూచన చేయ్యాలి. ప్రధానికి కూడా ఈ సూచన చేయాలి. తీర్మానం ప్రవేశపెట్టి పార్లమెంటులో చర్చించాలనే విషయమై ప్రధాని కూడా రాష్ట్రపతితో ఏకీభవించవచ్చు. దీనివల్ల తమ సరిహద్దులు మార్చుకునే అవకాశం, స్వేచ్ఛ ప్రతి ప్రాంతానికి లభిస్తుందని ఆశిస్తున్నాను.

ఆర్.కె. సిధ్వా ఈ విధంగా అన్నారు:
రాష్ట్రాల నుంచి ‘అభివూపాయం’ తీసుకోవాలే తప్ప ‘ఆమోదం’ కాదు.

మూడవ భాగం:
బాబూలాల్ పరంథేకు బొంబాయి రాష్ట్రానికి మధ్య వివాదం. (1960-ఎఐఆర్ 51, 1960 ఎస్ సిఆర్(1) 605)
ఈ కేసులో కోర్టు ఆర్టికల్ మూడులోని అంశాలను వివరించింది.

రాష్ట్ర అసెంబ్లీ ఎంత కాలంలోగా తన అభివూపాయాలు వెల్లడించాలనేది రాష్ట్రపతి నిర్ణయించాలి. అవసరమైతే ఆ గడువును పెంచవచ్చు. గడువు ముగిసే లోగా రాష్ట్ర శాసనసభ తన అభివూపాయం చెప్పకపోయినా కూడా రాష్ట్ర అసెంబ్లీని సంప్రదించాలన్న నిబంధన పాటించినట్టవుతుంది.

న్యాయస్థానం ఇచ్చిన ఈ వివరణ ప్రకారం-రాష్ట్ర అసెంబ్లీకి నిర్దిష్ట కాలవ్యవధిలో అభివూపాయం తెలిపే అవకాశం ఇవ్వాలి. అసెంబ్లీ తన అభివూపాయం చెప్పనంత మాత్రాన అది బిల్లు ప్రవేశపెట్టడానికి అడ్డంకి కాదు. అసెంబ్లీ అభివూపాయాన్ని పార్లమెంటు ఆమోదించాలని, పరిగణనలోకి తీసుకోవాలని ఎటువంటి నిబంధన లేదు.

Is Assembly Resolution Mandatory to Create New States?

Is Assembly Resolution Mandatory to Create New States?
-By Subhash Chandra.



They say a lie repeated a thousand times will pass off as truth. The same thing seems to be happening in the case of Telangana state formation. Opponents of Telangana have been repeatedly issuing false statements that a resolution of Andhra Pradesh state assembly is mandatory for formation of Telangana. This is nothing but a blatant lie.

Part 1
THE CONSTITUTION OF INDIA
(As Modified upto the 1st December 2007)
THE UNION AND ITS TERRITORY
Article 2. Parliament may by law admit into the Union, or establish, new States on such terms and conditions as it thinks fit.
Article 3. Formation of new States and alteration of areas, boundaries or names of existing States.
Parliament may by law—
form a new State by separation of territory from any State or by uniting two or more States or parts of States or by uniting any territory to a part of any State;
increase the area of any State;
diminish the area of any State;
alter the boundaries of any State;
alter the name of any State:
4[Provided that no Bill for the purpose shall be introduced in either House of Parliament except on the recommendation of the President and unless, where the proposal contained in the Bill affects the area, boundaries or name of any of the States 1***, the Bill has been referred by the President to the Legislature of that State for expressing its views thereon within such period as may be specified in the reference or within such further period as the President may allow and the period so specified or allowed has expired.]

Part 2
What the fathers of our Republic and authors of its Constitution said about Article 2 and 3 (1948, Constituent Assembly):
The Honourable Shri K. Santanam explains Article 3 thus: “Mr. Vice-President, Take the case of the madras Province for instance. The Andhras want separation. They bring up a resolution in the madras legislature. It is defeated by a majority. There ends the matter. The way of the Andhras is blocked altogether. They cannot take any further step to constitute an Andhra province. On the other hand, as re-drafted by the Honourable Dr. Ambedkar, if the Andhras fail to get a majority in the legislature, they can go straight to the President and represent to him what the majority did in their case and ask for further action removing the block in the way of a province for them. If they are able to convince the President, he may recommend it and either the Government of India may themselves sponsor legislation for the purpose or any private Member or a group in the Central legislature can take up the question.”
Pandit Hriday Nath Kunzru : “the consent of the States should not be necessary for a re-organisation of their territories. Consultation with them should be quite enough.”
Pandit Thakur Dass Bhargava : “…every part of India should be given this facility, that, should it decide to secede from one part and to accede to another, then there should be no impediment in its way. If the people of an area want separation, then the right of self-determination should be given to them.”
Prof. K. T. Shah: “if anypart of a big province wants to break away then the only course before it is to bring the matter before the Members.But by doing so the very purpose would be defeated because the majority would always reject such a proposal. I would like the Congress Government to respect the wishes of the areas, which desire to separate from any province and that no hurdles are placed in their way; on the other hand, all legal aid should be given for the formation of a new province. No provincial legislature would agree to the separation of apart, and the representatives of the affected area will be so influenced that they would not be able to give free expression to their views. Parliament, and not the President, should have the right to determine the matter after taking into account the opinion of the people of the area concerned and of the vote of the provincial legislature. It is therefore necessary that every Member of the parliament should have the right to give notice of such a bill. Views of the provincial legislature may be taken but the changes should be effected in accordance with the wishes of the people of the area, who want separation. If this is not done then the principle of self-determination would be nowhere. We used to hear that after the attainment of Swaraj the right of self-determination would be given to all. Views of the legislatures may be invited, and may be taken into consideration; but the determining factor should be the vote of the people of the area, which wants to separate. ”
Prof. Shibban Lal Saksena: “the President after he receives notice of such a motion from any Member will try to take the opinion of the area concerned and then, of course after consulting his Ministry, give his recommendation for moving the Bill probably if the President feels that the people of an area – the majority of them – are of the opinion that they would be happier if they go to some other State or Province, he would advise the Prime Minister, and probably the Prime Minister also will agree with him that the motion should be allowed and that Parliament should be allowed to discuss the question. I think that gives full liberty and opportunity to every area which desires a change of boundaries.”
Shri R. K. Sidhwa: “View means “observations, consent means unanimity and decision on a matter…. I feel that in the case of the states, it is very necessary that their views should be obtained rather than consent ”

Part- 3
Babulal Parante v. State of Bombay, 1960 AIR 51, 1960 SCR (1) 605
In this case, the court explains the provisions of Article 3:

The period within which the State Legislature must express its views has to be specified by the President; but the President may extend the period so specified. If, however, the period specified or extended expires and no views of the State Legislature are received, the second condition laid down in the proviso is fulfilled in spite of the fact that the views of the State Legislature have not been expressed.

The intention seems to be to give an opportunity to the State Legislature to express its views within the time allowed; if the State Legislature fails to avail itself of that opportunity, such failure does not invalidate the introduction of the Bill.

Nor is there anything in the proviso to indicate that Parliament must accept or act upon the views of the State Legislature.

Sunday, July 3, 2011

సమైక్య ‘రాగాలు’.. దోపిడీ ‘తాళాలు’

సమైక్య ‘రాగాలు’.. దోపిడీ ‘తాళాలు’
- రాజకీయం ముసుగులో కాంట్రాక్టులు
- తెలంగాణ వస్తే ఆటలు సాగవనే భయం
- పాత కుట్రలు బద్దలవుతాయని ఆందోళన
- ఇకపై యథేచ్ఛ దోపిడీ సాగదని మనాది
- చిత్తం సొమ్ముపైన.. భక్తి దోపిడీపైన
- సీమాంధ్ర నేతల తెలంగాణ వ్యతిరేకత వెనుక..
చెరుకు రైతుల నోళ్ళు కొడుతున్న తిక్కవరపుఆర్‌ఈసీలో సీమాంధ్ర కలుపు మొక్క కావూరితెలంగాణలో రోడ్ల కాంట్రాక్టర్ రాయపాటితెలంగాణ గుత్తేదారు మేకపాటిలాభాలు ఎత్తుకుపోతున్న టీజీరాష్ట్రం విడిపోతే లగడపాటి నోట్లో మన్నేకాలుష్య రాంకీతో మోదుగుల సయ్యాటభూములు మింగిన జగన్గురుకుల్ కబ్జాకోరు ధర్మాన మందు వ్యాపారి మాగుంట‘పొదుగు’ కోసిన బాబుముంచేటి పోలవరం గుత్తేదారు నామాతెలంగాణనుఅడ్డుకుంటున్నది వీరేసీమాంధ్ర జనం విభజనకు వ్యతిరేకం కాదు.

లగడపాటి సమైక్యతా ‘రాగం’ వెనుక ‘తాళం’ ఏమిటి? సాక్షాత్తూ శ్రీకృష్ణ కమిటీనే మేనేజ్ చేసి సమైక్య సిఫారసు చేయించడానికి తిక్కవరపు ఎందుకు ‘కష్ట’పడ్డారు? టీడీపీ సభ్యుల చేతిలోంచి సమైక్య ప్లకార్డు లాక్కుని మరీ జగన్ పార్లమెంటులో ఎందుకు గొంతెత్తారు? కావూరి హస్తినలో చేస్తున్న సమైక్య తంత్రాంగ మంత్రాంగాల వెనుక దోపిడీ యంత్రాంగం ఏమిటి? మేకపాటికి పోయేదేంటి? టీజీ వెంక కోల్పోయేదేంటి? కాలుష్య భూతం రాంకీకి ఎలాంటి ఇబ్బందులు వస్తాయని మోదుగుల ఆందోళన చెందుతున్నారు? చంద్రబాబు రెండు కళ్ల సిద్ధాంతి అవతారం ఎందుకు ఎత్తారు? ఇవి కొన్ని ప్రశ్నలు! ఓవైపు ప్రత్యేక రాష్ట్ర సాధనలో సమరంలో తెలంగాణ ఉరకలేస్తున్నది! కపట నాటకాలపై అట్టుడికిపోతున్నది! భావోద్వేగాలు రగులుతున్నాయి! లక్షల మంది బహిరంగ సభల్లో జై తెలంగాణ నినాదాలు చేస్తున్నారు. మరి.. ఏవీ సీమాంవూధలో వేల మందితోనైనా బహిరంగ సభలు? సమైక్య భావోద్వేగం ఏ స్థాయిలో ఉంది? ఎందుకని గుప్పెడు మందే సమైక్య నినాదంతో గొంతు చించుకుంటున్నారు? జగడాల మారిగా మారి లడాయి పెట్టుకుంటున్నారు? ప్రతి మనిషి మాట వెనుక అతని వర్గ స్వభావం దాగి ఉంటుంది! దశాబ్దాల క్రితమే లెనిన్ చెప్పిన మాట ఇది! ఆ మనుషులు సీమాంధ్ర ప్రజానీకం కాదు.. ఆ వర్గం ఆ ప్రాంత మేధావులో సంఘ సంస్కర్తలో, విద్యాధికులో కానే కాదు.. అది సీమాంధ్ర పెట్టుబడిదారీ వర్గం. తెలంగాణలో తమ అక్రమ పెట్టుబడుల గోడలు కూలకుండా.. అక్రమార్జనల గుట్టు రట్టవకుండా.. తాపవూతయపడుతున్న ఫక్తు దోపిడీ వర్గం. రాజకీయం ముసుగేసుకుని మురికి కాల్వ మొదలుకుని.. పంట కాల్వ దాకా.. రోడ్లు మొదలుకుని.. భారీ భవంతుల దాకా.. సత్తు రూపాయలు పెట్టుబడులు పెట్టి.. సొత్తు దోచుకుపోతున్న సీమాంధ్ర కుట్ర కుతంవూతాల గుత్తేదారుల వర్గం ఇది. చెరుకు మద్దతు ధర పెరగకుండా తెలంగాణ రైతుల పొట్టగొడుతున్నదొకరు. వక్ఫ్ భూములాక్షికమించి.. ఆకాశహర్మ్యాలు కట్టి.. కోట్లు కొల్లగొడుతున్నది మరొకరు. వరంగల్ ఆర్‌ఈసీ కాలేజీ నుంచి వచ్చిన సీమాంధ్ర కలుపు మొక్క.. తెలంగాణలో దోపిడీ వట వృక్షమై ఎదిగిందొకరు. రోడ్ల కాంట్రాక్టులను ఎగరేసుకుపోతున్న రాజకీయ నాయకుడింకొకరు. తెలంగాణ పొదుగు కోసి.. తన పాల పంట పండించుకుంటున్న నేతాక్షిగేసరులు.. కాలుష్య రాంకీతో కులుకుతున్న నాయకామణులు.. టోల్ గేట్ల దగ్గర పైసలు గుంజుకుంటున్న చిల్లర దొంగలు... అయ్య హయాంలో చేసిన దోపిడీని కాపాడుకునేందుకు అధికార పీఠంవైపు అర్రులు చాస్తున్న యువరాజ చోరాక్షిగేసరులు...! అంతా కుట్రల గుత్తేదారులు.. తెలంగాణను వ్యతిరేకిస్తున్న రాజకీయ కాంట్రాక్టర్ల ముఠాలు! వీరి చేతుల్లో తెలంగాణే కాదు.. యావత్ రాష్ట్రమూ దగా పడింది. తెలంగాణ ప్రజలే కాదు.. సీమాంధ్ర అమాయక జనమూ తెలుసుకోదగిన కుట్రల పుటలు వీరి దోపిడీ చరివూతలు!

ఇవీ రాయపాటి కారణాలు

ఇవీ రాయపాటి కారణాలు
జాతీయ రహదారుల నిర్మాణంలో పెట్టుబడులు పెట్టిన మరో బడా కాంట్రాక్టర్ గుంటూరు ఎంపీ రాయపాటి సాంబశివరావు. తెలంగాణలో ఇప్పుడిప్పుడే జాతీయ రహదారుల విస్తరణ పనులు మొదలైనవి. తెలంగాణను అడ్డుకోవడానికి కావూరికి, సుబ్బిరామిడ్డికి ఉన్న కారణాలే రాయపాటికీ ఉన్నాయి.
అందరూ దొంగలే
మాదాపూర్ గురుకుల్ ట్రస్ట్ భూముల కబ్జాలో మంత్రి ధర్మాన ప్రసాదరావుకూ భాగముంది. ఆయనా తెలంగాణ వ్యతిరేకే. ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులుడ్డి ‘మందు భాయి’లందరికీ సుపరిచితమైన యూబీ (యునైటెడ్ బ్రేవరీస్) గ్రూపు రాష్ట్ర బాధ్యుడు. తెలంగాణ రాష్ట్రం వస్తే ఎక్సయిజ్ అధికారులను చెప్పుచేతుల్లో ఉంచుకోవడం, ప్రభుత్వ ఎక్సయిజ్ విధానాలను నిర్దేశించడం, పన్నులు ఎగవేయడం కుదరకపోవచ్చు. అందుకే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ఈయన ఒక అడ్డంకి. నెల్లూరు ఎంపీ మేకపాటి చంద్రశేఖర రెడ్డి కేఎంసీ కన్‌వూస్టక్షన్స్ అధినేత. తెలంగాణలో అనేక కాంట్రాక్టు పనులు వీరూ నిర్వహిస్తున్నారు. తెలంగాణలో భవిష్యత్తులో మరెన్నో కాంట్రాక్టులు చేజిక్కించుకోవాలనే ఆశతో ఉన్నారు. తెలంగాణలో వందల కోట్ల రూపాయల వాణిజ్య, వ్యాపారాలు నిర్వహిస్తున్న సీమాంధ్ర మంత్రులలో రాయలసీమ ఆల్కలీస్ అధినేత కర్నూలు ఎమ్మెల్యే టీజీ వెంక అమర్‌రాజా (బ్యాటరీస్) గ్రూప్ ఆఫ్ ఇండవూస్టీస్ అధినేత భార్య గల్లా అరుణకుమారి ఉన్నారు. నర్సారావుపేట ఎంపీ మోదుగుల వేణుగోపాలడ్డికి తెలంగాణ ప్రజల మొఖాలపై కాలుష్యాన్ని కుమ్మరిస్తున్న రాంకీ గ్రూప్‌తో సంబంధాలున్నాయి. మాజీ మంత్రి పీ రామచంవూదాడ్డి పీవీఆర్ కన్‌వూస్టక్షన్స్ అధినేతకాగా, ఏపీఆర్ కన్‌వూస్టక్షన్స్ ఆదాల ప్రభాకర్‌డ్డిది. బాలినేని శ్రీనివాస్ రెడ్డి గ్రానైట్స్ వ్యాపారంతో, సీమాంధ్ర శాసనసభ్యులైన ఏ ఆదినారాయణడ్డి, శ్రీకాంతడ్డి, గురునాథ రెడ్డి తదితరులకు నీటిపారుదల, రోడ్ల నిర్మాణ కాంట్రాక్టులతో సంబంధం ఉన్నది. తెలంగాణలోని తెలుగుదేశం కాంట్రాక్టర్, ఖమ్మం ఎంపీ నామానాగేశ్వర్‌రావు పార్టీలోని తెలంగాణవాదులలో ఒకనిగా ఉంటూ, తెలంగాణ నేతల ఐక్యతను దెబ్బతీస్తూ, చంద్రబాబుకు ఏజెంట్‌గా, తెలంగాణను వ్యతిరేకించే ఒక సామాజిక వర్గానికి ప్రతినిధిగా వ్యవహరిస్తున్నాడు. వేల కోట్ల మధుకాన్ గ్రూప్‌కు అధిపతి. తెలంగాణ ప్రజల ముఖ్యంగా తన జిల్లాలోని ఆదివాసులు వ్యతిరేకించే పోలవరం ప్రాజెక్ట్‌లో బడా కాంట్రాక్టర్. పోలవరం పూర్తి కావాలంటే తెలంగాణ రాకూడదు. బయటికి తెలంగాణవాదులతోనే ఉన్నట్లు కన్పిస్తున్నా రెండుకళ్ళ సిద్ధాంత బాబుకు నమ్మిన బంటు ఈ నామా.
తెలంగాణ రాష్ట్రాన్ని అడ్డుకోవాలనే సీమాంధ్ర నేతల వైఖరికి అసలు కారణాలివి. తెలంగాణలో వేలకోట్ల వ్యాపారాలు చేస్తున్న సీమాంధ్ర సంపన్న వర్గాలు, పారిక్షిశామికాధిపతులు, వాణిజ్య వేత్తపూవరూ తెలంగాణను అడ్డుకోవడం లేదంటే వారికి పైన తెలిపిన నేతలకున్న అవినీతి, అక్రమాల చరిత్ర లేదు. నగరంలో స్థిరపడ్డ సీమాంధ్ర ప్రజలకూ అలాంటి దుష్ట చరిత్ర, దుష్ట బుద్దీ లేదు. బతుకు పోరాటం వారిది.
సీమాంధ్ర నేతల పాపాలు బద్దలయ్యే రోజు, మోసాల, అక్రమాల అవినీతి బాగోతం బయటపడే రోజు మరెంతో దూరం లేదు. ఆరిపోయే ముందు దీపం బాగా వెలిగినట్లు ఈ కుట్రదారులు తెలంగాణను అడ్డుకోవడానికి ‘ఆఖరి ప్రయత్నాలు’ చేస్తున్నారు.

Saturday, July 2, 2011

మరపురాని తెలంగాణ ముద్దుబిడ్డ

ఆయన ఎన్నోసార్లు వారించినా ఆయనను అందరూ తెలంగాణ సిద్ధాంతకర్తగానే గుర్తించారు. కొందరు కొంత చిన్నచూపుతో తెరాస సిద్ధాంతకర్తగానో, సలహాదారుగానో కూడ గుర్తించి ఉండవచ్చు. కాని ఆయన ఆ విశేషణానికి ఎన్నోరెట్లు మించిన తెలంగాణ ముద్దుబిడ్డ. మరపురాని తెలంగాణ మహావ్యక్తి.
ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ నిజంగా ఒక అరుదైన మానవతామూర్తి, ఒక ప్రజ్ఞావంతుడైన విద్యావేత్త, ఒక సమర్థుడైన విద్యా నిర్వాహకుడు, ఒక శక్తిమంతుడైన ప్రజామేధావి, ఒక అసాధారణమైన ఆలోచనాపరుడు-ఆచరణశీలి కలగలిసిన మహావ్యక్తి. మహాశక్తి. డెబ్బై ఆరు సంవత్సరాల జీవితంలో ఆరు దశాబ్దాల పాటు ఆయన తెలంగాణ స్వతంత్ర వ్యక్తిత్వం గురించి, తెలంగాణ ప్రజల ఆకాంక్షల గురించీ పనిచేశారు గనుక తెలంగాణ సిద్ధాంతకర్త అనే పిలుపు ఆయనకు అక్షరాలా సరిపోతుంది.
ఉన్నత పాఠశాల విద్యార్థిగా 1952 ముల్కీ ఆందోళనలో పాల్గొన్ననాటినుంచి, 1969 ప్రత్యేక తెలంగాణ ఉద్యమానికి మేధో పునాది అందించిన తెలంగాణ గ్రాడ్యుయేట్స్ అసోసియేషన్ బాధ్యుడిగా ఉన్ననాటినుంచి, ప్రస్తుత తెలంగాణ ఉద్యమం దాకా అరవై సంవత్సరాల పాటు ఆయన తెలంగాణ ప్రత్యేక అస్తిత్వాన్ని, తెలంగాణకు జరుగుతున్న అన్యాయాన్ని ఎత్తి చూపడానికి నిరంతరం ప్రయత్నిస్తూ వచ్చారు. 1950ల తొలిదినాలనుంచి 2011 దాకా ఆయన తెలంగాణ ఉజ్వల భవిష్యత్తు గురించి కలగంటూనే ఉన్నారు, పరితపిస్తూనే ఉన్నారు. ఆ కృషిలో ఎవరి కలిసి వస్తే వారితో కలిసి పనిచేస్తున్నారు. ఆ అర్థంలో ఆయనను తెరాస సిద్ధాంతకర్త అన్నా, తెలంగాణ సిద్ధాంతకర్త అన్నా అతిశయోక్తి కాదు. నిజానికి అంగీకరించినా అంగీకరించకపోయినా తెలంగాణ కోసం పనిచేస్తున్న రాజకీయ, రాజకీయేతర సంస్థలకూ వ్యక్తులకూ అందరికీ ఆయనే ప్రేరణ. లోలోపలనైనా ఆయన ఆరాధ్యుడు. కాళోజీ తర్వాత ఆ స్థానం దక్కేది జయశంకర్ కు మాత్రమే. కాళోజీకైనా తొలిరోజులలో విశాలాంధ్ర మహాసభ నేపథ్యం ఉన్నది గాని జయశంకర్ ఆదినుంచి తుదివరకూ తెలంగాణను మాత్రమే కోరుకున్నారు.
తెలంగాణ వ్యక్తిత్వం మాత్రమేకాక జయశంకర్ లో విశిష్టతలు ఎన్నో ఉన్నాయి. వ్యక్తిగా ఆయన స్నేహశీలి. వయోభేదం లేని స్నేహం ఆయనది. మనుషులపట్ల, తోటి మనుషుల ఇబ్బందుల పట్ల ఉద్వేగపూరితంగా స్పందించేవారాయన. ఎవరితోనైనా మృదువుగా, సాదరంగా, ప్రేమతో ప్రవర్తించేవారు. విద్యావేత్తగా ఆయన ప్రజ్ఞావంతుడు. పరిశోధకుడిగా, అధ్యాపకుడిగా, లోతైన విశ్లేషకుడిగా ఆయన కృషి మరవరానిది. ఆయన రచనల్లో, ఉపన్యాసాల్లో అది నిక్షిప్తమై ఉంది. ఆయన నిర్వహణ సామర్థ్యానికి అద్దంపట్టే పదవులూ ఎన్నో ఉన్నాయి. అధ్యాపకుల సంఘ బాధ్యుడిగా, వరంగల్ చందాకాంతయ్య స్మారక కళాశాల ప్రిన్సిపాల్ గా, సెంట్రల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఇంగ్లిష్ అండ్ ఫారిన్ లాంగ్వేజెస్ రిజిస్ట్రార్ గా, కాకతీయ విశ్వవిద్యాలయ రిజిస్ట్రార్ గా, వైస్ చాన్సలర్ గా ఆయన నిర్వహించిన బాధ్యతలు, ఆ కాలాలు గర్వంగా గుర్తుంచుకోదగ్గవి.
హనుమకొండలో గడిచిన చిన్నతనంలో ఆయన నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా తెలంగాణ ప్రజలు చేసిన వీరోచిత పోరాటాన్ని కళ్లారా చూశారు. బహుశా దుష్పరిపాలనకు వ్యతిరేకించే ప్రజల పోరాటశక్తి మీద అపారమైన విశ్వాసం ఆయన మనసు మీద చెరగని ముద్ర వేసి ఉంటుంది. అందుకే ఆయన జీవితమంతా పరాయిపాలకుల దుష్పరిపాలన మీద పోరాటానికి సిద్ధపడ్డారు. 1952 విద్యార్థి ఆందోళనలో భాగం పంచుకోవడం మాత్రమే కాదు, ఫజల్ అలీ కమిషన్ ను కలిసి హైదరాబాద్ ప్రత్యేక రాష్ట్రం కోరుతూ విజ్ఞప్తి పత్రం ఇచ్చిన విద్యార్థి బృందంలో ఉన్నారు. అలా 1950ల తొలినాళ్లలో పడిన నిప్పురవ్వ అరవై సంవత్సరాల పాటు ఆరకుండా జ్వలిస్తూనే ఉండింది. అర్థశాస్త్ర అధ్యాపకుడిగా, పరిశోధకుడిగా ఆయన తెలంగాణ వివక్ష మీద ప్రత్యేకంగానూ, ప్రాంతీయ అసమానతల మీద మొత్తంగానూ విశేష అధ్యయనం చేశారు. ఎన్నో రచనలూ ఆలోచనలూ చేశారు. అవన్నీ తెలంగాణ సమాజంతో ఎప్పటికప్పుడు పంచుకున్నారు. వందలాది సమావేశాలలో, సభలలో పాల్గొన్నారు. 1969 ఉద్యమ సమయంలో తెలంగాణ వివక్ష పై ఏర్పాటు చేసిన అసాధారణమైన సదస్సు నిర్వాహకులలో ఆయన ఒకరు.
1969 ఉద్యమం ద్రోహానికి బలి అయి ముగిసిపోయి, వెనుకంజ వేసిన తర్వాత ఆయన చాల నిశ్శబ్దంగా ఆ అపజయానికి కారణాలను, పునర్విజృంభణ అవకాశాలను అన్వేషిస్తూ ఉండిపోయారు. ఆ నిశ్శబ్ద కృషి 1990ల నాటికి ఫలితాలు సాధించింది. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు తప్ప మరొక మార్గాంతరం లేదు అనే ఆలోచనకు 1990లనాటికి బహుజనామోదం లభించింది. 1990ల మధ్య నుంచీ అనేక సంస్థలు పుట్టుకువచ్చి ఈ ఆకాంక్షను వ్యక్తీకరించడం ప్రారంభించాయి. ఆ సంస్థలు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా వాటిమీద జయశంకర్ ప్రభావం నిరాకరించడానికి వీలులేనిది.
1971 తెలంగాణ ప్రజాసమితి ద్రోహం తర్వాత మొదటి రాజకీయ నిర్మాణంగా 2001లో తెలంగాణ రాష్ట్ర సమితి ఏర్పడడం కూడ ఆయన కృషికి కొనసాగింపే. ఈ పరిణామాలతో తన కల సాకారం కాబోతున్నదని ఆయన సంతృప్తి చెందినట్టు కనిపిస్తుంది. అయితే అప్పటికీ కొన్ని నిరుత్సాహాలు, ఆశాభంగాలు లేకపోలేదు. ఆయన వాటిని సన్నిహిత మిత్రుల దగ్గరా, అభిమానుల దగ్గరా వ్యక్తం చేసేవారు కూడ. కాని ఎన్ని లోపాలు ఉన్నా తెలంగాణను సాధించడానికి, ఒక రాజకీయ పార్టీ వెంట ఉండి కృషి చేయక తప్పదు అని ఆయన తనకు తాను నచ్చజెప్పుకునే వారు.
తెలంగాణ రాష్ట్ర సాధనకు మూడు ప్రధాన ఆధారాలున్నాయని ఆయన ఎన్నోసార్లు చెప్పారు. 1. రాజ్యాంగ అధికరణం (3) కింద పార్లమెంటులో బిల్లు పెట్టి తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసే రాజకీయ ప్రక్రియ. 2. ఆ రాజకీయ ప్రక్రియను సక్రమంగా నడిపే, ప్రజల మద్దతును కూడగట్టే ప్రజా ఉద్యమం. 3. తెలంగాణ ప్రజలలో ప్రతిఒక్కరిలోనూ తెలంగాణ రాష్ట్ర ఆకాంక్షలను నింపే భావజాల వ్యాప్తి, మేధో కృషి.
జయశంకర్ అరవై సంవత్సరాల పాటు భావజాల వ్యాప్తి, మేధోకృషి సాగించారు. మూడు దశలలోనూ ప్రజా ఉద్యమాలు వెల్లువెత్తినప్పుడు వాటిలో పాల్గొన్నారు. గత పది సంవత్సరాలలో రాజకీయ ప్రక్రియను ప్రభావితం చేయడానికి ప్రయత్నించారు. అంటే ఆయన తాను చెప్పినమాటకు అక్షరాలా, మనసా వాచా కర్మణా కట్టుబడ్డారు. ఆ కృషి కొనసాగించడమే ఆయనకు నివాళి.

Saturday, June 25, 2011

మన తరం మార్గదర్శి

మన తరం మార్గదర్శి
-పొఫెసర్ ఘంటా చక్రపాణి
సామాజిక పరిశోధకులు

ఎంతోమంది మనుషులు, జీవితంలో ఎన్నో మార్గాల్లో నడుస్తారు. అవసరాన్ని బట్టి, అననుకూల పరిస్థితులను బట్టి, ఆలోచనలో మార్పును బట్టి మార్గాలను మార్చుకుంటారు. కానీ ప్రొఫెసర్ జయశంకర్ ఒక్కరే జీవితాంతం ఒకే మార్గంలో నడిచారు. ఒకేమాట మీద నిలిచారు.మనందరినీ తన మార్గంలో నడిపించారు.

ఒక వైపు వీవీ మరో వైపు విమలక్క, మధ్యలో కేసీఆర్! వరంగల్లులో జయశంకర్ సార్ స్ఫూర్తియావూతలో పాల్గొనేందుకు వెళ్లినప్పుడు అదాలత్ దగ్గర అమర వీరుల స్మారక స్తూపం వద్ద కనిపించిన దృశ్యం. సిద్ధాంత రీత్యా భిన్న దృవాలు, ఆచరణలో తూర్పూ పడమరలు, అయినా ఆ యిద్దరి కళ్లలో వేదన మాత్రం ఒకటే. తమ చిరకాల సహచరుడు , అత్యంత ఆత్మీయుడు ఇకలేడన్న దుఖ్కం. ఒక మనిషి రెండు భిన్నమై న ఆలోచనా ధారలలో సమాన గౌరవం పొందడం అందులో మనుషులే అంచనాలకందని ఈ కాలంలో చాలా అరుదు. ప్రొఫెసర్ జయశంకర్ అలాంటి అరుదైన మనిషి. ఆ ఇద్దరినే కాదు, ఆ యిద్దరితోనూ విభేదించే మరెందరినో కలిపిన ఆశారేఖ అతను.

అందుకే తను ఎన్నో ఏళ్లు ఒంటరిగా నడిచిన వరంగల్ వీధుల్లో తన చివరి ప్రయాణంలో లక్షలాది మంది తోడయ్యారు. ఆ జన ప్రవాహంలో నాలుగడుగులైనా వేసి స్ఫూర్తి పొందాలనుకొని కోట్లాది మంది ఆశపడ్డారు. కొందరు గులాబీ పూలు చల్లారు. కొందరు లాల్‌సలాం అన్నారు. మరి కొందరు కాషాయ కండువాలు కప్పుకున్నారు. అనేక మంది నీలి రంగులో నిగనిగ మెరుస్తోన్న జయశంకర్ చిత్రపటాలు మోసుకుంటూ కనిపించారు. తెలంగాణ బీడు భూముల మీద వానచినుకులు కురిసినప్పుడు విరబూసిన సప్తవర్ణ సింగిడి కదా అతను! జీవిత సాఫల్యం కదా అది. ఎంతోమంది మనుషులు, జీవితంలో ఎన్నో మార్గాల్లో నడుస్తారు. అవసరాన్ని బట్టి, అననుకూల పరిస్థితులను బట్టి, ఆలోచనలో మార్పును బట్టి మార్గాలను మార్చుకుంటా రు. కానీ ప్రొఫెసర్ జయశంకర్ ఒక్కరే జీవితాంతం ఒంకే మార్గంలో నడిచారు. ఒకేమాట మీద నిలిచారు. మనందరినీ తన మార్గంలో నడిపించారు.

ఒక్క వరంగల్ నగరమే కాదు, ప్రపంచవ్యాప్తం గా తెలంగాణ బిడ్డలు నివసిస్తోన్న ప్రతిపల్లే అతని మరణ వార్త విని విలపించింది. ప్రతి పట్టణమూ అతని ఆశను తలచుకుని తల్లడిల్లింది. ప్రతి ఇల్లూ అతన్ని కడసారి చూడాలని కలవర పడింది. ప్రతి గొంతూ అతని ఆశయాలను నినదించింది. ప్రతి గుండే మౌనంగా రోదించింది. నిజంగానే జయశంకర్ సార్ మన కన్నీళ్ల ను కోరుకున్నాడా..? కాదు, అతను అన్వేషించింది , ఆవిష్కరించింది మన కన్నీళ్లను శాశ్వతంగా తుడిచే మార్గాన్ని . తెలంగాణ ఒక్కటే ప్రజ ల దుఖాన్ని దూరం చేయగలదని బోధించిన బుద్ధుడు అతను. అతని ఆకాంక్ష సాకారమైతే తప్ప మనమెంత ఏడ్చినా అతని ఆత్మ శాంతించదు. ఏ ఉపాధ్యాయుడైనా తన బోధించే పాఠాలు కేవలం తన విద్యార్థులకు బతుకుదెరువు చూపుతాయని మాత్రమే అనుకుంటాడు. కానీ సార్ మాత్రం తన జీవితాన్ని ఒక పాఠంగా మలిచాడు. కోట్లాది మంది భవిష్యత్తుని తన పాఠంతో మార్చాలని కలగన్నాడు. ఆ పాఠాన్ని మనం అర్థం చేసుకోకుండా ఎంత దుఖిస్తే మాత్రం ఏం ప్రయోజనం?


సరిగ్గా ఇరవై ఐదేళ్ల కిందట 1986 లో కరీంనగర్ జీవగడ్డ దినపవూతికలో పనిచేస్తున్నప్పుడు నేను జయశంకర్ సార్‌ను కలిశాను. వెలిచాల జగపతిరావు అనే ఒక స్థానిక నాయకుడు ఎందుకో గానీ.. ఆంధ్రవూపదేశ్‌లో ప్రాంతీయ అసమానతలు అనే అంశం మీద ఒక సెమినార్ నిర్వహించాడు. చాలా మంది మేధావులని హైదరాబాద్‌నుంచి పిలిచాడు.బిపీఆర్ విఠల్ సదస్సును ప్రారంభించారు. అతనొక ఐఏఎస్ అధికారి. ప్రభుత్వంలో ఉన్నత పదవుల్లో ఉన్నారు. ఆయన తరువాత అనేక మంది వక్తలు ప్రసంగించారు. కానీ నాకు ఎవరి మాటలూ అర్థం కాలేదు. చివరగా జయశంకర్ గారు మాట్లాడారు.

ఆయన మాట్లాడుతున్నంత సేపూ మన చరివూతను , జీవితాన్ని కొత్తగా చెపుతున్నట్లు అనిపించింది. అప్పటికి నాకు ఇరవైయేళ్లు కూడా లేవు. తెలంగాణ అంటే ఒక భూభాగమే తప్ప అదొక చరివూతని, సంస్కృతని తెలియదు. ఆ అవగాహన కానీ , అభివూపాయంకానీ నాకప్పటికి అసలే లేవు. కొంత ఉద్వేగానికి లోనయ్యాను. ఒక దశలో ఈ ప్రొఫెసర్ నిజాలే చెపుతున్నాడా అనిపించిందిపసంగాలు ముగిసాక మళ్లీ సార్‌తో మాట్లాడాను. నా అనుమానాలు వ్యక్తం చేసాను. సదస్సు జరిగిన ప్రాంగణంలోనే గంట కు పైగా మాట్లాడాను. అప్పుడు అల్లం నారాయణగారు మా న్యూస్ ఎడిటర్. జయశంకర్ గారి ఇంటర్వ్యూ రిపోర్ట్ చేసాను. ఆ తొలి పరిచయంలో నాకు తెలంగాణ పాఠం చెప్పిన తొలి గురువు జయశంకర్. నాకొక్కడికే కాదు. మా తరానికి, యావత్ తెలంగాణవాదానికే ఆయన ఆది గురువన్న సంగతి ఆ తరువాత నాకర్థమయింది.

ఆ మరుసటి ఏడాదే నేను హైదరాబాద్ వచ్చాను. ఉదయం పత్రికలో పనిచేస్తున్నప్పుడు, ఉస్మానియాలో చదువుకున్నప్పుడు తరచూ కలుస్తూ, వింటూ ఉండేవాడిని. జయశంకర్ సార్‌ది ఒక తండ్రి లాంటి మనసు. పైకి మెచ్చుకున్నట్టు కనిపించకపోయినా సరైన మార్గం ఏదో చెప్పేవారు. ఉదయంలో రసూల్ అనే మిత్రుడిని పోలీసులు ఎన్‌కౌంటర్ పేరుతో చంపిన విషయంలో అప్పటి ముఖ్యమంత్రి నేదురమల్లి జనార్థన్‌డ్డితో జర్నలిస్టులకు గొడవ జరిగింది. అందులో నేను క్రియాశీలంగా ఉన్నానని ఉదయం యాజమాన్యం నన్ను ఇబ్బంది పెట్టింది. ఆ విషయం తెలిసి మా జీవగడ్డ విజయకుమార్ సార్ నన్ను కాపాడాలనే ఉద్దేశంతో బండ ప్రకాశ్ అనే మిత్రుడి దగ్గరకు తీసుకెళ్లారు. ఆయ న కాకతీయ విశ్వవిద్యాలయం పాలక మండలి సభ్యులు. జయశంకర్ గారు అప్పుడు అక్కడ వీసీగా ఉన్నారు. భయపడాల్సిన పనిలేదు. నేను సార్‌తో మాట్లాడుతాను, దూరవిద్యా కేంద్రంలో సోషియాలజిలో ఒక కన్సప్టూంట్ పోస్టు ఖాళీ ఉంది, వెంటనే చేరిపో అన్నారు. నేను ఒప్పుకోలేదు.

పర్మినెంట్ లెక్చరర్ పోస్టు అయితేనే వస్తానన్నాను. అప్పటికే నేను యుజిసి నిర్వహించే లెక్చరర్ పరీక్ష పాసై ఉన్నాను. ఫెల్లోషిప్ కూడా ఉంది. ఢిల్లీ వెళ్లి జెఎన్‌టియులో పిహెచ్‌డి చెయ్యాలనుకున్నాను. తర్వాత ఒకసారి జయశంకర్ సార్ని కలిసాను. పిహెచ్‌డి చేసాక ఏం చేస్తావ్ అని అడిగాడు. నాకు సమాధానం తెలియదు. సారే అన్నారు. మనకు అవకాశాలే తక్కువ, వచ్చిన అవకాశాల్ని వదులుకోవద్దని, ఉద్యోగం చేసుకుంటూ కూడా చదువుకోవచ్చు, పిహెచ్‌డి చేసి నా మళ్లీ ఇదే ఉద్యోగానికి రావాలి, ఆలోచించు అన్నాడు. ఈలోగా కాకతీయ యూనివర్సిటీ నోటిఫికేషన్ వచ్చింది. ఉద్యోగమూ వచ్చింది. ఒకరకంగా ఆయన నా ఆలోచనను మార్చేసారు. మార్గనిర్దేశం చేసారు.

ఆ పరిచయం లేకపోతే నేను అధ్యాపక వృత్తిలోకి వచ్చేవాన్ని కూడా కాదేమో. దాదాపు రెండేళ్లు ఆయన విసిగా ఉండగా నేను కాకతీయలో పనిచేసాను. ఈలోగా నాకు ఓపెన్ యూనివర్సిటీలో ఉద్యోగం వచ్చిం ది. వెళ్లి రిలీవ్ చెయ్యమని అడిగాను. నేను నిన్ను వదలుకోదలుచుకోలేదు, నువ్విక్కడే ఉండాలి, హైదరాబాద్ కంటే నీ సేవలు అవసరం ఇక్కడే అన్నాడు. అప్పటి ఓపెన్ యూనివర్సిటీ వీసీ బషీరుద్దీన్‌తో స్వయంగా మాట్లాడి మూడు నెలలు గడువు తీసుకున్నారు. ఈ లోగా ఆలోచించుకోమన్నారు. నేను వినలేదు. నాకున్న కారణాల రీత్యా నేను కాకతీయ వదలిపెట్టాను. కానీ సార్ సాహచర్యం మాత్రం వదులుకోలేదు. వచ్చే ముందు ఒక మాటన్నారు. ఇక్కడే ఉంటే తెలంగాణకు, తెలంగాణ ప్రజల కోసం పరితపిస్తున్న వాళ్ల కోసం పనికొచ్చేవాడివి కదా అని. ఎక్కడున్నా ఆ పనిలోనే ఉంటా సార్ అని వచ్చేసాను. ఇప్పటి వరకు ఆ మాట తప్పలేదు.

ఆ తర్వాత చాలా మాట్లాడుకున్నాం. బహుశా జయశంకర్ సార్‌ను ఎక్కువసార్లు ఇంటర్వ్యూ చేసింది కూడా నేనే నేమో. డిసెంబర్ 9 ప్రకటన తర్వాత సార్ ఎంతో తృప్తిగా కనిపించారు. అప్పుడు ఏబీఎన్ ఛానల్‌లో ఇన్‌సైడర్ పేరుతో ఇంటర్వ్యూ చేసాను. దాదాపు మూడు గంటల పాటు ఆయన తన జీవిత ప్రస్థానమంతా చెప్తూ పోతుంటే అరవయేళ్లు తెలంగాణ ప్రజల పోరాట చరిత్ర ఆవిష్కృతమైంది. ప్రొఫెసర్ జయశంకర్ జీవితం తెలంగాణ ఆత్మగౌరవ పోరాట చరిత్ర అని అర్థమయింది. ఈ మధ్యనే టి న్యూస్ ఛాన ల్ కోసం ఆయన జీవిత చరివూతను ఆ చరివూత లోంచి తెలంగాణ అస్తిత్వ పోరాట చరివూతను ఆవిష్కరించాలని ప్రయత్నించాను. మే నెల 16న ఒక గంటసేపు మాట్లాడుకున్నాం. ఆయనతో కాలేదు. గొంతు జీరవోయింది. నేను ఆ మరుసటి రోజే కెనడా వెళ్తున్నాను.

‘నాకు చేత కావ నువ్ వెళ్లు, వచ్చేలోగా నేను బాగావుతాను. రాగానే మొదలు పెడదాం అన్నారు. అంతా ప్లాన్ చేసుకున్నాం. నేను కెనడా నుంచి అమెరికా వెళ్లాను. ఒక దశాబ్దం కిందట ఆయన అక్కడ నాటిన తెలంగాణ బీజాలు ఇప్పుడు మహావృక్షాలై విస్తరించాయి. అక్కడి మిత్రులు సార్ చెప్పిన విషయాల సారాన్ని నెమరువేసుకుంటూ తెలంగాణ కోసం కలలు కంటున్నారు. చికాగో నుంచి ఒకసారి సార్‌తో మాట్లాడాను. ఆస్పవూతికి వెళ్తున్నానని చెప్పాడు. ఇండియా రాగానే ఫోన్ చేసాను. ఆస్పత్రి నుంచి ఇంటికి వెళ్తున్నట్టు బ్రహ్మం చెప్పాడు. ఇంటికొచ్చి కలుస్తానని చెప్పాను. కానీ అదాలత్ ముందు అమరవీరుల స్థూపం వద్ద వేలాది మందిలో నేనొకడిని. వివి నిల్చున్న స్థూపపు వేదికపైకి పిలిచారు. కేసీఆర్ గులాబీ పూలిచ్చారు. జయశంకర్ సార్‌కు అర్పించి అందరం కలిసి నడిచాం. ఒకవైపు వీవీ, విమలక్క మరోవైపు కేసీఆర్. ముందు మైకులో గద్దర్ పాట ‘పొడుస్తు న్న పొద్దు మీద నడుస్త్తున్న కాలమా...’ ఊరు ఊరంతా పది జిల్లాల జనం. ఆ ప్రయాణం, ప్రవాహం అలాగే కొనసాగితే జయశంకర్ గారి కల నెరవేరుతుంది. తెలంగాణ వచ్చి తీరుతుంది. ఇంతకంటే సార్‌కు మనమిచ్చే నీరాజనం ఏముంటుంది?

Thanks to Prof. Ghanta chakrapani for sharing his tenure with Prof. JAyasankar.

JOHAAR prof. jayasankar johaar johaar....