Monday, February 21, 2011

మారిన నేతల మాటలు...

ఒకే ఒక్క దెబ్బ ... అది కూడా అలా ఏదో ముట్టి ముట్టనట్లు, తగిలి తగలనట్లు తగిలింది.. ఏదైతేనేం కొట్టింది మన మల్లెషన్న, కొట్టిచుకున్నది JP , పబ్లిక్ గా మీడియన్ ముందు ఒకే ఒకటి అలా తగిల్లిందో లేదో...
దెబ్బ రుచి చుసినోడే కాదు, మిగతా వాళ్ళంతా తెల్లారేసరికి స్వరం మార్చారు, ముఖ్య మంత్రి సైతం తెలంగాణా కు నేనేమి అడ్డు కాదంటూ అరుస్తునాడు.. గవర్నర్ అయితే ఏకంగా తాను తటస్థం అంటూ స్టేట్మెంట్ ఇచ్చాడు, JP అయితే ఏకంగా అది బలీయ ఆకాంక్ష అని అంటున్నాడు ఇపుడు...
TDP నేత వయ్యావుల అయితే విభజన పై వోటింగ్ కు సయ్యంటున్నాడు ఈ సీమంధ్ర నేత...
అది దే తడి పోచమ్మ గుడి..
దెబ్బంటే అలా ఉండాలి.. ఒకే దెబ్బకు ఎన్ని పిట్టలో ....
మామూలు దెబ్బ కాదె మల్లెషన్న నీది... అకడ రాయినిగుడెం లో మన చెల్లెళ్ళు తెలంగాణా ఆడపడుచు దేబ్బెంతో ముఖ్య మంత్రికి, మిగతా మంత్రులకు, అధికారులకు రుచి చూపిస్తే, నువ్వు తెలంగాణా మగాడి దెబ్బ ఒక పార్టీకే కాదు అన్ని పార్టీలకు చుపించినావ్.......
ఒక పార్టీ అని కాదు అన్ని పార్టీల నాయకులూ ఇపుడు మాట్లాడుతున్నారు నీ దెబ్బకి... ఇక పార్లమెంటులో మన వాళ్ళు JAI TELANGANA అంటూ ప్లే కార్డుల ప్రదర్శిస్తూ తెలంగానం చేసారు మన MP లు.....ఇది ఎంత వరకు నమ్మోచ్చో కాని వారి అధిష్టానం దృష్టిలో మాత్రం పడ్డారు...
ఇపుడు అసలు దొంగలు భయత పాడుతారు.. ఇక కాంగ్రేస్సోల్లకు మొహం చుపెటడానికి లేదు...
ఈ దెబ్బతో మన పని కొంచెం ఈజీ అయినా, ఇపుడు అసలు దొంగల భారతం పట్టాలి, అదే మన ఇంటి దొంగల భారతం ... అసలు ఎవరు అద్దంకి మనకు... మన ముందు అందరు అంటారు జై తెలంగాణా అని... పోరాడుతారు కుడా అందరూ పోరాదేవల్లె... పాపం బక్క చిక్కిన సామాన్య ప్రజలు తప్ప... రాజకీయనాయకులైతే మరీను... వాళ్ళు చేసే ప్రతి పని తెలంగాణా కోసమే, వేసే ప్రతి అడుగు తెలంగాణా సాధన కోసమే... అంటే అసలు అద్దంకి సామాన్య ప్రజలం అయిన మనమేనా ....!!!!
అయితే మన తీరు మార్చుకుందామా??
ఇన్నాళ్ళు మనోడు మందోడు అని చూసాం కాని ఇపుడు మందోడు అయితే రెండు దెబ్బలు కొడదాం, అదే మనోడు అయితే ఇంకో రెండు రెండు ఎకువ కొడదాం... తెలంగాణా కోసం మాటలు కాదు చేతలు కావలి అని చెపుదాం.. ఇంకా నీ కల్లబొల్లి కబుర్లు వినే వాళ్ళం కాదని చెబుదాం ...

No comments: