Monday, February 28, 2011

ఇదండీసంగతి

ఇంటర్ విద్యాడైరెక్టరేట్ లో 7గురు డైరెక్టర్లు ఉండగా,అందరూ ఆంద్రోళ్ళే
ఇంటర్ బోర్డ్ లో 5గురు డెప్యుటీసెక్రెటరీలు ఉండగా,అందరూ ఆంద్రోళ్ళే
4 కోట్ల తెలంగాణ ప్రజల్లో ఒక్కరూ అర్హులులేరా?
----- కే.సీ.ఆర్

రెండు,మూడు రోజుల్లో తెలంగాణపైకేంద్రం సానుకూల ప్రకటన చేయకపోతే రాజీనామా చేస్తా
-------కోమటిరెడ్డి వెంకటరెడ్డి.
సమైక్య రాష్ట్తములో అభివ్రుద్ది ఫలాలు కొందరు పెట్టుబడిదారులకే
దక్కాయని,తెలంగాణలోని పేదలు పేదలుగానే మిగిలారని,ప్రజల ఆకాంక్షను
గౌరవించినపుడే ప్రజాస్వామ్యానికి విలువ.
--------సి.హెచ్.హన్మంత రావు,కేంద్ర
ప్రణాళికాసంఘం మాజీ సభ్యుడు.
ఆర్డీయస్ జలాలతోఫాటు,క్రిష్ణాజలాల వినియోగంఫై,శ్రీక్రిష్ణ కమిటీ ఇచ్చిన
నివేదికలో అర్ధసత్యాలున్నాయి.
------------ఆర్.విద్యాసాగర్ రావు,కేంద్రజలసంఘ
మాజీ ఛీఫ్ ఇంజినీర్.
ముఖ్యమంత్రిగా వై.యెస్.ఆర్.పథకం ప్రకారము, తెలంగాణను దెబ్బతీశారు.
యన్,జి.రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయాన్ని,మూడు ముక్కలు
చేసి,అందులోంచి,ఉద్యానవన విశ్వవిద్యాలయాన్ని,ప.గో.జిల్లాలో,వెటర్నరీ
విశ్వవిద్యాలయాన్ని తిరుపతిలో ఎర్పాటు చేయించారు.
హైద్రాబాద్ లోఉన్న జే.యన్.టి.యూ.ను, ఒకటి కడపలో,మరొటి కాకినాడలో ఏర్పాటు
చేసే కుట్ర పన్నారు.
--------హరీశ్ రావు,ఎమ్.ఎల్.ఏ.

__._,

No comments: