Monday, February 21, 2011

దెబ్బకు దిగివచ్చిన JP...

ఇన్నాళ్ళు సమస్యే లేదంటూ, అసలు తెలంగాణా పోరాటం రాజకీయ నిరుద్యోగుల పని అంటూ ఎన్నో రకాలుగా మా తెలంగాణా ఉద్యమాన్ని కించపరుస్తూ మాట్లాడిన LSP JP కి దెబ్బ పడితే కాని తెలిసి రాలేదు... ఒక్క దెబ్బకు సమస్య తీవ్రత తెల్సుకోవడమే కాదు సమస్య ఉంది, దీనిని ప్రధాన పార్టీలు పక్క దోవ పట్టిస్తున్నయంటూ, అసలు సమస్య లేనట్టు నటిస్తున్నయంటూ మాట మార్చాడు... ఆ పార్తీలకంటే బుద్ధి లేదు, వాళ్ళంతా చదువుకున్న కళ్ళు మూసుకుపోయిన దద్దమ్మలు ఎందుకంటే వాళ్ళు రాజకీయాల్లోకి వచ్చిందే దోచుకుతినడానికి, ప్రజలను మభ్యపెట్టడానికి... మరి నువ్వో ?? రాజకీయాలను మారుస్తా, ప్రజలకు అండగా ఉంటా, ఏదో పీకుత, పొడుస్తా అని ప్రగల్భాలు పలికావ్...!! గుర్తుందా JP నీకు ???
ఇంకా ఇలాంటి సమస్యను సామరస్యంగా పరిస్కరించుకోవాలంటూ,దానికి అసెంబ్లీ నే సరి ఐన వేదిక అంటూ సరికొత నీతులు వల్లిస్తునాడు.. ఏది ఏమయినపటికి మల్లెషన్న JP కి బుద్ది జెప్పిండు..... అసలు ప్రజల పక్షాన పోరాడింది మన మల్లెషన్న...
ఇదేనా నీ తెలివి Mr . JP ... ?? నీవు ఒక మాజీ IAS ఆఫీసర్ అని మరచిపోయావా JP .... సారీ ఇవన్ని నేను నీకు చేపుతున్నందుకు..
ఒకపుడు నీవు మాకు సేప్పావ్, కాని ఇపుడు మేము అంటే నేనోకడినే కాదు ఎంతో మంది తెలంగాణా ప్రజలు నీకు చేపెందుకు సిద్ధంగా ఉన్నారు... ఇపటికైనా నిజాలు తెల్సుకున్నందుకు థాంక్స్...
ఇదేమాట మీద నిలబడటమే కాదు, ఈ 4 కోట్ల తెలంగాణా ప్రజల ఆకాంక్ష ఐన ప్రత్యేక రాష్ట్ర సాధనకై నీవు కూడా తన వంతు కృషి చేస్తావని ఆసిస్తూ,
నీ మాజీ అభిమాని ఐన ఒక తెలంగాణావాది,

No comments: